हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు

Sudheer
వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం యువత, విద్యార్థులను మోసం చేసిందని, వారి కోసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందని, సంక్షేమ పథకాల అమలు విషయంలో పారదర్శకత పూర్తిగా లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

వైసీపీని చిత్తుగా ఓడించిన యువత

మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్, యువత వైసీపీని నమ్మి మోసపోయిందని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పిందని చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల్లో కూడా వైసీపీ ఘోర పరాజయం చెందిందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు యువత కోసం పోరాటం చేస్తున్నట్లు మాట్లాడడం హాస్యాస్పదమని, నిజానికి వారి పాలన వల్లే యువత ఇప్పటి పరిస్థితికి చేరిందని అన్నారు.

వాలంటీర్లను మోసం చేసిన జగన్

వైసీపీ ఇచ్చిన ఉద్యోగ హామీల్లో వాలంటీర్లు కూడా ఉన్నారని, అయితే ఎన్నికల ముందు జగన్ వాలంటీర్లను వాడుకొని మోసం చేశారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వాలంటీర్ల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయకపోవడం దగా రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని జగన్ చెప్పినప్పటికీ, ఒప్పందాలను పునరుద్ధరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. కొత్త ప్రభుత్వం అన్ని నివేదికలు పరిశీలించాక, వాలంటీర్ల గడువు ముగిసిందని తేలిందని తెలిపారు.

మహిళల అత్యవసర సమయాల్లో 181 ఫ్రీ సేవలు: మంత్రి నాదెండ్ల

ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు

పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సభ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సభలో విద్యార్థులు, రైతులు, మహిళలు, మత్స్యకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించామని, జనసేన పార్టీ లక్ష్యం పేదలకు అధికారం పంచడమేనని దుర్గేశ్ స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870