हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

అయోధ్య రైలు కు బాంబు బెదిరింపు

Anusha
అయోధ్య రైలు కు బాంబు బెదిరింపు

శుక్రవారం రాత్రి అయోధ్య ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. లక్నో చార్బాగ్ స్టేషన్ చేరేలోపు రైలును పేల్చివేస్తామని బెదిరింపు సందేశం అందింది. ఈ సమాచారం వచ్చిన వెంటనే రైలును నిలిపివేసి, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బెదిరింపు కాల్‌

శుక్రవారం రాత్రి 112 అత్యవసర నంబర్‌కు వచ్చిన బెదిరింపు కాల్‌లో, అయోధ్య ఎక్స్‌ప్రెస్ (14205) లో బాంబు పెట్టారని, రైలు లక్నో చార్‌బాగ్ స్టేషన్‌కు చేరుకునేలోపు పేలిపోతుందని ఒక గుర్తుతెలియని వ్యక్తి హెచ్చరించాడు. ఈ సమాచారంతో పోలీసులు అప్రమత్తమై బారాబంకి స్టేషన్ వద్ద రైలును ఆపారు. పోలీసు బందోబస్తుతో పాటు, బాంబు స్క్వాడ్, సెర్చ్ టీములు రైలును ఖాళీ చేయించి, ప్రతి కోచ్‌ను సమగ్రంగా తనిఖీ చేశాయి.

స్క్వాడ్‌లు తనిఖీలు

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లు కలిసి రైలులో తనిఖీలు నిర్వహించాయి. విచారణలో, S-8 కోచ్ టాయిలెట్‌లో “బాంబ్ మినీ RDX 8/7 UC 100 mm టైమర్” అనే సందేశాన్ని బృందాలు గుర్తించాయి. ఇది ప్రయాణికుల్లో మరింత భయాందోళనకు కారణమైంది. అంతేకాకుండా, S-4/S-5 కోచ్‌లలోని డఫెల్ బ్యాగ్‌లో బాంబును దాచిపెట్టారని సమాచారం రావడంతో మరింత తీవ్రంగా అన్వేషణ సాగింది.

Ayodhya Special Train Bomb News V png 442x260 4g

దర్యాప్తు

ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, ఈ ఘటనలో ఎవరైనా కావాలని అశాంతిని సృష్టించేందుకు ఈ కాల్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? అనే విషయాలను పోలీసులు గట్టి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై పై స్థాయి అధికారులు స్పందించి, ఇది సాధారణ బెదిరింపు కాల్‌గా ముగించకుండా లోతుగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రయాణికులు భయం

దాదాపు రెండు గంటలపాటు ప్రయాణికులు భయంతో గడపాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి బెదిరింపు కాల్స్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం, ఈ కేసు వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.“రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రైలు బారాబంకి స్టేషన్‌కు చేరుకునే సమయానికి, ఇప్పటికే భారీ పోలీసు బందోబస్తు ఉంది. బాంబు స్క్వాడ్‌, సెర్చ్ స్క్వాడ్‌లు ప్రతి కోచ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి” అని పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. వెంటనే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ రైలులో సమగ్ర శోధనను ప్రారంభించాయని పోలీసు అధికారులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870