हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

ఇప్పటినుంచి సినిమా టికెట్‌ ధర రూ.200

Anusha
ఇప్పటినుంచి సినిమా టికెట్‌ ధర రూ.200

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈసారి రూ.4,08,647 కోట్ల మొత్తాన్ని కేటాయించారు. మౌలిక సదుపాయాలు, మతపరమైన కేటాయింపులు, సినిమా రంగ ప్రోత్సాహం, మహిళా సాధికారికత వంటి అంశాలకు పెద్ద పీట వేశారు.

కీలక నిర్ణయం

సినిమా రంగానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించింది. ముఖ్యంగా, మల్టీప్లెక్స్‌లతో సహా అన్ని థియేటర్లలో టికెట్ ధరలను ఒకే స్థాయిలో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. సినిమా టికెట్ ధరను రూ.200గా నిర్ణయించి, అన్ని షోలకు ఇదే ధర వర్తించనుందని సీఎం సిద్ధ రామయ్య వెల్లడించారు. సామాన్య ప్రజలకు సినిమా వీక్షణాన్ని మరింత అందుబాటులోకి తేవడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

ఫిల్మ్ సిటీ నిర్మాణం

మైసూరు నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించనుంది. ఈ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి రూ.500 కోట్ల నిధులను కేటాయించినట్లు ప్రకటించారు. సినీ రంగ అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.కన్నడ సినిమాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీనివల్ల కన్నడ సినీ పరిశ్రమకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

ad in theatre

ఈ బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలు సినిమా రంగానికి బలమైన మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా మైసూరు ఫిల్మ్ సిటీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్, టికెట్ ధర నియంత్రణ వంటి నిర్ణయాలు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేయనున్నాయి.కర్ణాటక ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం 2025-30 ను ప్రకటించింది. ఈ విధానం ద్వారా రూ. 7.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 20 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారిశ్రామిక ప్రోత్సాహం మరియు ఉద్యోగ అవకాశాల పెంపును ప్రాధాన్యతనిస్తూ, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం కృషి చేయనుంది.పారిశ్రామికవేత్తల అనుమతులు, నియంత్రణలను సులభతరం చేయడానికి “కర్ణాటక ఎంప్లాయర్ కంప్లయన్స్ డీక్రిమినలైజేషన్ బిల్” మరియు “కర్ణాటక ఎంప్లాయర్ కంప్లయన్స్ డిజిటైజేషన్ బిల్” ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చట్టాల ద్వారా, కంపెనీలపై ఉన్న కొన్ని నేరపరమైన కేసులను తొలగించడంతో పాటు, నియామకాల సంబంధిత నిబంధనలను డిజిటల్ విధానంలో అమలు చేయనుంది. దీనివల్ల కర్ణాటక దేశంలో ఇలాంటి వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలుస్తుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ తో సొంత ఇల్లు

ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ తో సొంత ఇల్లు

భవిష్యత్తులో డబ్బే డబ్బు..ఎలాన్ మస్క్

భవిష్యత్తులో డబ్బే డబ్బు..ఎలాన్ మస్క్

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

📢 For Advertisement Booking: 98481 12870