కొల్లు రవీంద్ర

శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర గారు స్పీచ్

కొల్లు రవీంద్ర : రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Advertisements
  • ప్రజా రాజధానిగా అమరావతిని రూపొందించి తీరుతాం.
  • ఒకరికొక్కరు సమాధానం చెప్పుకోవడం కాదు. రాష్ట్ర ప్రజలకు వారి సమస్యల గురించి చర్చించేందుకు ఈ సభలకు మనల్ని పంపించారు.
  • మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న వారికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో, ఒకే రాజధాని అనే మాటపై నిలబడిన వారికి ఇచ్చి తీర్పు ఏంటో గమనించాలి.
  • 93 శాతం సీట్లు ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తాం.
  • నాడు 2020 విజన్ అంటే అందరూ నవ్వారు. కానీ నాటి విజన్ ఫలితం హైదరాబాద్ రూపంలో నేడు కనిపిస్తోంది.
  • అదే స్ఫూర్తితో విజన్ 2047 రూపొందించాం. ఆ విజన్ గురించి వైసీపీ నేతలు మాట్లాడాలి.
  • ప్రజలిచ్చిన తీర్పును, ప్రజలిచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వినియోగించాలి
  • ప్రజలిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని వైసిపి నేతలు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
Related Posts
బిల్స్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ
lokesh

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. తాజాగా, ఆయన మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో Read more

చిత్తూరు కాల్పుల్లో బిగ్ ట్విస్ట్
చిత్తూరు కాల్పుల్లో బిగ్ ట్విస్ట్

చిత్తూరులో ఉదయం ఉద్రిక్తత: పుష్ప కిడ్స్ షాప్ పై దుండగుల దాడి చిత్తూరు జిల్లా గాంధీ రోడ్ లోని పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ పై సాయంత్రం Read more

జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్
flemming1

జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ పక్షుల పండుగను మొదలైన సన్నాహాలు తిరుపతి జిల్లా (శ్రీహరికోట )సూళ్లూరుపేటలోని పులికాట్ సరస్సు అంతర్జాతీయ పక్షుల పండుగకు సిద్ధం అయ్యింది. ఫ్లెమింగో ఫెస్టివల్ Read more

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
AP Govt is good news for disabled people

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..ప్రజలకు వరుస తీపి కబుర్లు తెలియజేస్తూ వారిలో ఆనందాన్ని , ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది. ఓ పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలను Read more

×