हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు?

Sudheer
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు?

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, జనసేన పార్టీ తరఫున ప్రముఖ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు (నాగేంద్ర బాబు) అభ్యర్థిగా ఖరారైనట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండగా, అందులో కటిని జనసేనకు కేటాయించారు. ఆ స్థానం కోసం నాగబాబును ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది అధికార పక్షంలోని రాజకీయ సమీకరణాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

రాజకీయాల్లో మరింత ప్రాముఖ్యత

నాగబాబు రాజకీయంగా గత కొంతకాలంగా జనసేనలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. 2019లో నరసాపురం లోకసభ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలైనా, పార్టీ కార్యకలాపాల్లో అంతా ముందుండి పని చేస్తున్నారు. తాజా నిర్ణయం ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రాముఖ్యత కల్పించనుంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత, ప్రభుత్వ వ్యవహారాల్లో నాగబాబుకు కీలక భూమిక ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

nagababu rajyasabha

త్వరలోనే రాష్ట్ర కేబినెట్‌లోకి నాగబాబు

ఇక నాగబాబును త్వరలోనే రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకురావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆయనకు మంత్రిపదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వంలో కీలక సమీకరణాలు జరుగుతుండటంతో, నాగబాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా మరేదైనా కీలక పదవిలో కొనసాగుతారా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

జనసేన శ్రేణుల్లో జోష్

ఈ పరిణామాలు జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. నాగబాబు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారని, పార్టీకి ఇది మరింత బలం చేకూరుస్తుందని నాయకత్వ వర్గం భావిస్తోంది. అధికారంలో జనసేన ప్రభావం మరింత పెంచేందుకు, ఈ నిర్ణయం సహాయపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక అధికారిక ప్రకటన వెలువడిన తరువాత నాగబాబు భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందో చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870