हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

బైక్ వదిలేసి బస్ ఎక్కి పారిపోయిన జంట

Anusha
బైక్ వదిలేసి బస్ ఎక్కి పారిపోయిన జంట

ఆన్‌లైన్ ప్రేమ కోసం భర్త, పిల్లలను వదిలేసిన వివాహిత మేడ్చల్‌లో సంచలనం.సోషల్ మీడియా అనేది కొందరికి కొత్త పరిచయాలను అందిస్తే, మరికొందరికి జీవితాన్ని మలుపుతిప్పుతుంది. తాజాగా, ఓ వివాహిత ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడి కోసం తన కుటుంబాన్ని వదిలేసి పారిపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిపోవడమే కాకుండా, భర్త ఫాలో అవుతుండగా రన్నింగ్ బస్ ఎక్కి తప్పించుకుంది.

ప్రేమ కోసం

మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సుకన్య (35) అనే వివాహితకు సోషల్ మీడియాలో గోపి (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. మొదట చాటింగ్‌గా ప్రారంభమైన వారి అనుబంధం, క్రమంగా ప్రేమగా మారింది.సుకన్యకు ఇప్పటికే భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, గోపి లేకుండా ఉండలేనని భావించింది. దీంతో ఫిబ్రవరి 5న ఇంటి నుంచి వెళ్లిపోయి గోపితో కలిసి జీవించేందుకు సిద్ధమైంది.

భర్త పోలీసులకు ఫిర్యాదు

భార్య కనిపించకుండా పోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమె గోపితో కలిసి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. వారి ఆచూకీ కోసం గాలిస్తుండగా, మేడ్చల్‌లోని ఆక్సిజన్ పార్క్ వద్ద బైక్‌పై వెళుతున్న గోపి, సుకన్య కనిపించారు.వెంటనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారు బైక్‌ను అక్కడే వదిలేసి రన్నింగ్ బస్ ఎక్కి మళ్లీ తప్పించుకున్నారు. దీంతో పోలీసులు వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

ఈ ఘటన సోషల్ మీడియా ప్రభావంపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. పెళ్లి అయిన మహిళ ఓ 22 ఏళ్ల యువకుడితో ఆన్‌లైన్ పరిచయం ప్రేమగా మారడంతో, తాను నిర్మించుకున్న కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఇది కేవలం వ్యక్తిగత విషయమే కాకుండా, ఆన్‌లైన్ సంబంధాల ప్రభావం ఎంతగా ఉంటుందో చూపిస్తుంది.పోలీసులు ప్రస్తుతం సుకన్య, గోపి కోసం గాలిస్తూ, వారిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొత్త కానిస్టేబుళ్లకు 16న నియామక పత్రాలు

కొత్త కానిస్టేబుళ్లకు 16న నియామక పత్రాలు

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసుల నిబంధనలు

నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసుల నిబంధనలు

తెలంగాణలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

తెలంగాణలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

అందరూ చూస్తుండగానే కత్తితో దాడి..Hyderabad లో కలకలం

అందరూ చూస్తుండగానే కత్తితో దాడి..Hyderabad లో కలకలం

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ

వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

2047కి పిల్లల భవిష్యత్తే ప్రమాదమంటున్న హరీశ్ రావు వ్యాఖ్యలు!…

2047కి పిల్లల భవిష్యత్తే ప్రమాదమంటున్న హరీశ్ రావు వ్యాఖ్యలు!…

స్థానిక ఎన్నికల ఫలితాలపై ఈటల రాజేందర్ ఫైర్

స్థానిక ఎన్నికల ఫలితాలపై ఈటల రాజేందర్ ఫైర్

📢 For Advertisement Booking: 98481 12870