हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

మార్గదర్శి కేసులో ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు

Sharanya
మార్గదర్శి కేసులో ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు

మార్గదర్శి కేసు మరికొన్ని కీలక మలుపులు తిరగబోతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ హైకోర్టులో ఈ కేసుపై నిన్న విచారణ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హయాంలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి తరఫున పిటిషన్ దాఖలైంది. అయితే, ఈ కేసుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ, విచారణ తప్పనిసరిగా జరగాల్సిందేనని కోర్టుకు తెలిపింది.

Ramoji Rao HT 1680029806777

ఆర్బీఐ అభిప్రాయం – కేసు విచారణ

విచారణ సందర్భంగా ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు.మార్గదర్శి ఆర్బీఐ చట్టంలోని 45 (ఎస్) నిబంధనలను ఉల్లంఘించి, ప్రజల నుండి నేరుగా డిపాజిట్లు స్వీకరించిందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో నియమాల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని, కనుక విచారణ కొనసాగించాల్సిందేనని చెప్పారు. మార్గదర్శి వ్యవహారంలో ఏదైనా తప్పిదం రుజువైతే, సెక్షన్ 58 (బీ) ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. మార్గదర్శి వ్యవస్థాపకుడు రామోజీరావు మరణించినప్పటికీ, సంస్థ నిర్వహణపై విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మార్గదర్శి తరఫున న్యాయవాదుల వాదనలు

మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తన వాదనలు వినిపించారు.
కర్త, కర్మ, క్రియ అన్నీ రామోజీరావేనని, ఆయన మరణించినందున ఈ కేసులో విచారణ అవసరం లేదని” వాదించారు. ఇప్పుడు విచారణ కొనసాగించడం సమయ వృథానే అవుతుందని అభిప్రాయపడ్డారు.
మార్గదర్శి సంస్థపై ఉన్న ఆరోపణలను న్యాయపరంగా సమర్థించుకునే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయాలు

ఈ కేసుపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు.”రామోజీరావు ఇక లేరు, కాబట్టి ఈ కేసును విచారణలో పెట్టడం అవసరం లేదని” అన్నారు. ఈ కేసును కొనసాగించడం వల్ల ప్రభుత్వ వనరులు, కోర్టు సమయం వృథా అవుతాయని వాదించారు. అయితే, కోర్టు ఈ విషయంపై మరింత సమగ్రంగా వాదనలు వినిపించాల్సిందిగా సూచించింది.

కోర్టు నిర్ణయం – మార్చి 7కి వాయిదా

వాదనలు విన్న ధర్మాసనం, కేసును కొట్టివేయాలన్న మార్గదర్శి పిటిషన్‌పై ఇంకా పూర్తి స్థాయి వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో మరోవైపు వాదనలు వినిపించాల్సి ఉందని, తదుపరి విచారణ మార్చి 7కి వాయిదా వేసింది. ఈ విచారణ తర్వాతే కేసు భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశముంది.

మార్గదర్శి కేసు – మునుపటి పరిణామాలు

మార్గదర్శిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో కేసు నమోదైంది.
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసు రామోజీరావు హయాంలో విచారణ దశలో ఉండగా, ఆయన మరణంతో కొత్త చర్చ మొదలైంది. మార్గదర్శి సంస్థపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కోర్టు నిర్ణయించాల్సి ఉంది.

తదుపరి కార్యాచరణ ఏమిటి?

మార్చి 7 విచారణ అనంతరం హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.
కేసును కొట్టివేయాలా? లేక కొనసాగించాలా? అనే దానిపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.
ఆర్బీఐ, మార్గదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు పరిగణనలోకి తీసుకుని తీర్పు రానుంది.
తదుపరి విచారణలో మార్గదర్శి భవిష్యత్తు ఎలా మారనుందో చూడాలి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870