हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ

Sudheer
రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ

వైసీపీ నేత వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ విచారణ పూర్తయింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో 5 గంటలపాటు పోలీసులు వంశీని ప్రశ్నించారు. కృష్ణలంక పీఎస్లో 5 గంటలపాటు ఆయనను పోలీసులు విచారించారు. టెక్నికల్ ఎవిడెన్స్ చూపించి సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వెనుక ఎవరున్నారన్న కోణంలో ప్రశ్నించినట్లు సమాచారం. వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు విచారించారు.

వంశీ పిటిషన్ పై ముగిసిన వాదనలు.

వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలింపు

కస్టడీ ముగిసిన వెంటనే వంశీని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించే ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావొచ్చని భావిస్తున్నారు. విచారణలో అతని ఫోన్ కాల్ డేటా, ఆడియో రికార్డింగ్‌లు, సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా మరింత సమాచారం సేకరించనున్నట్లు తెలుస్తోంది.

కేసుపై మరింత స్పష్టత రానుందా?

వల్లభనేని వంశీ కేసు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా పెను ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయని, పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలు బయటపెట్టే అవకాశముంది. ఇక ఈ కేసుకు సంబంధించి వైసీపీ, టీడీపీ వర్గాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. వంశీపై రాజకీయ దాడి జరుగుతోందా? లేక నిజంగానే ఈ ఘటన వెనుక ఉన్నారా? అన్నదానిపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870