हिन्दी | Epaper
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

అప్పుల బాధతో నలుగురు అన్నదాతల ఆత్మహత్య

Sudheer
అప్పుల బాధతో నలుగురు అన్నదాతల ఆత్మహత్య

అన్నదాతల ఆత్మహత్య :

రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వర్షాభావం, తగిన మద్దతు ధర లేకపోవడం, పంటలకు సకాలంలో పెట్టుబడులు దొరకకపోవడం వంటి సమస్యలు వారిని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. యాదాద్రి జిల్లా వీరారెడ్డిపల్లికి చెందిన రాంచంద్రయ్య పత్తి సాగు చేసారు. కానీ అనుకూల వాతావరణం లేకపోవడంతో, సాగు విఫలమై తీవ్రంగా నష్టపోయారు. అన్నదాతల ఆత్మహత్య.అప్పులు పెరిగిపోవడంతో, వాటిని తీర్చలేక చివరికి పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఇదే విధంగా, సిరిసిల్ల జిల్లా పోతుగల్లోకి చెందిన దేవయ్య వరి పంట సాగుచేశారు. కానీ, నీటి ఎద్దడితో పంట ఎండిపోవడంతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అన్నదాతల ఆత్మహత్య.
అన్నదాతల ఆత్మహత్య.

అప్పుల ఊబిలో రైతులు

ఇక భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో రాజు, మహబూబాబాద్ జిల్లా వేములపల్లిలో వెంకన్నలు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. తీవ్రంగా నష్టపోయిన వీరు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వరుసగా నష్టాల బారిన పడటంతో అప్పులను ఎలా తీర్చాలో అర్థం కాక తాము మిగిల్చిన కుటుంబసభ్యులు ఎలా బతుకుతారనే ఆలోచనతో ప్రాణాలు తీసుకున్నారు. వ్యవసాయంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ఖర్చులు అధికమవుతుండగా, తక్కువ దిగుబడి రావడం రైతులను మరింత భారానికి గురిచేస్తోంది.

వరుసగా రైతుల ఆత్మహత్యలు

ఈ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రైతులకు తగిన మద్దతు లేకపోవడమే కారణమని ఆరోపిస్తున్నాయి. రైతుల పరిస్థితిని గమనించి అప్పుల మాఫీ, సబ్సిడీలు, సాగునీటి సదుపాయాలు కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది. వరుసగా రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమంగా మారే ప్రమాదం ఉంది. రైతులకు ఉజ్జీవనంలాంటి విధానాలు అమలు చేయకపోతే, వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

రైతుల ఆర్థిక పరిస్థితి మరింత క్షీణత

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకి తీవ్రత పెరిగిపోతున్నాయి. వర్షాభావం, నీటి కొరత, అధిక ధరలతో సాగు విధానాలు అనుకూలంగా ఉండకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటల తీసుకునే సమయాల్లో పంటకు అవసరమైన సహాయం లేకపోవడంతో, వారు అతి కష్ట పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ కష్టాలను భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణలో పెరుగుతున్న టైఫాయిడ్ మరణాలు..జాగ్రత్త !!

తెలంగాణలో పెరుగుతున్న టైఫాయిడ్ మరణాలు..జాగ్రత్త !!

ఎక్కడయ్యా 2 లక్షల ఉద్యోగాలు ? – కేటీఆర్

ఎక్కడయ్యా 2 లక్షల ఉద్యోగాలు ? – కేటీఆర్

కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

అప్పుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

అప్పుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

ఇంటర్ విద్యార్ధులకు ‘వెల్​​కమ్​కిట్​’ ఇవ్వనున్న రేవంత్

ఇంటర్ విద్యార్ధులకు ‘వెల్​​కమ్​కిట్​’ ఇవ్వనున్న రేవంత్

యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త.. త్వరలో MMTS రైలు ప్రారంభం!

యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త.. త్వరలో MMTS రైలు ప్రారంభం!

మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

తెలంగాణలో భూముల రేట్లు పెరిగే సూచనలు

తెలంగాణలో భూముల రేట్లు పెరిగే సూచనలు

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

మేడారం జాతరపై తప్పుడు ప్రచారం.. ఖండించిన సీతక్క

మేడారం జాతరపై తప్పుడు ప్రచారం.. ఖండించిన సీతక్క

ఓపెన్ కానీ పాలీసెట్ వెబ్సైట్ ఆందోళనలో విద్యార్థులు

ఓపెన్ కానీ పాలీసెట్ వెబ్సైట్ ఆందోళనలో విద్యార్థులు

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

📢 For Advertisement Booking: 98481 12870