हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

ఢిల్లీ రాజకీయాల్లో ఎర్రన్న ముద్ర చెరగనిది- లోకేశ్

Sudheer
ఢిల్లీ రాజకీయాల్లో ఎర్రన్న ముద్ర చెరగనిది- లోకేశ్

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట స్థానం కలిగిన మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ప్రజలకు అత్యంత చేరువైన నాయకుడిగా, ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరాటం చేసిన నాయకుడిగా ఆయన చిరస్మరణగా నిలిచారనిగుర్తుచేశారు. ఎర్రన్నాయుడు ఎంత ఎత్తుకు ఎదిగినా, తన మూలాలను ఎప్పుడూ మరచిపోని నిజమైన ప్రజానేత అని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

124105509 040624lokesh nara sr1

ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు

ఎర్రన్నాయుడు రాజకీయ జీవితమంతా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగిందని, అనేక క్లిష్టమైన సమస్యలపై ఆయన పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడిగా, వాటి పరిష్కారానికి ఎప్పుడూ ముందుండే నేతగా ఎర్రన్నాయుడు అందరికీ ప్రేరణగా నిలిచారని అన్నారు. ముఖ్యంగా, రాష్ట్ర హక్కుల విషయంలో ఎప్పుడు రాజీ పడకుండా పోరాడిన నేతల్లో ఆయన ముందు వరుసలో నిలిచారని లోకేశ్ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల సమస్యలను ఢిల్లీలో గట్టిగా వినిపించిన నాయకుడు

తెలుగు రాష్ట్రాల సమస్యలను ఢిల్లీలో గట్టిగా వినిపించిన గొప్ప నాయకుడిగా ఎర్రన్నాయుడు గుర్తింపు పొందారని, భాష పెద్ద సమస్య కాదని, ధృడ సంకల్పం ఉంటే దేశ రాజకీయాల్లో గొప్ప ముద్ర వేసుకోవచ్చని నిరూపించిన నేతగా కొనియాడారు. దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో ఆయన చెరగని ముద్ర వేశారని, ఆయన సేవలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని లోకేశ్ తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

అంగన్వాడీ ఆయాలకు గుడ్‌న్యూస్.. జీతం రూ.11,500కు పెంపు

అంగన్వాడీ ఆయాలకు గుడ్‌న్యూస్.. జీతం రూ.11,500కు పెంపు

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

అంబటి వ్యాఖ్యలు సభ్యసమాజానికి ఆమోదయోగ్యం కావు

అంబటి వ్యాఖ్యలు సభ్యసమాజానికి ఆమోదయోగ్యం కావు

ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన.. సీఎం

ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన.. సీఎం

టీడీపీ నేతలపై కేసులు నమోదు చంద్రబాబు ఆదేశం

టీడీపీ నేతలపై కేసులు నమోదు చంద్రబాబు ఆదేశం

రాజకీయ నేతలను సీరియస్ గా హెచ్చరించిన హైకోర్టు

రాజకీయ నేతలను సీరియస్ గా హెచ్చరించిన హైకోర్టు

📢 For Advertisement Booking: 98481 12870