हिन्दी | Epaper
విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు

నడక వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా!

Anusha
నడక వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా!

వాకింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సాధారణ వ్యాయామం. అయితే, రోజులో ఏ సమయం నడవటానికి ఉత్తమమో అన్న విషయంపై చాలామందికి స్పష్టత ఉండదు. కొందరు ఉదయం నడవడానికి వీలు చేసుకుంటే, మరికొందరు సాయంత్రం నడకను ప్రాధాన్యం ఇస్తారు. అయితే, వీటిలో ఏది సాధ్యమవకపోయినా, భోజనం తర్వాత కేవలం 10-15 నిమిషాలు నడక చేయడం మీ ఆరోగ్యంపై విశేష ప్రభావాన్ని చూపిస్తుందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత నడక చేసేవారిలో ఆరోగ్యపరమైన అనేక మార్పులు కనబడుతున్నాయని న్యూజిలాండ్‌లోని ఒటావా యూనివర్శిటీ పరిశోధకులు తేల్చారు.

27 1456555350 walking

భోజనం తర్వాత నడక వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు

జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి

భోజనం చేసిన వెంటనే పడుకోవడం మన జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ భోజనం అనంతరం తేలికగా నడవడం కడుపు, ప్రేగులను ఉత్తేజితం చేస్తుంది. ఫలితంగా, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది, అలాగే యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. పేగుల కదలిక మెరుగుపడి, మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణ

భోజనం తర్వాత నడక మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. నడక ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడటంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. ఇది ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి, అలాగే ప్రీ-డయాబెటిక్ రిస్క్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.

బరువు నియంత్రణకు తోడ్పాటు

నడక అనేది శరీరంలో అదనపు కేలరీలను ఖర్చు చేయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భోజనం తర్వాత నడవడం ద్వారా జీవక్రియ వేగంగా పనిచేసి, కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ అలవాటు బరువు తగ్గే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది మరియు అదనపు బరువు పెరగకుండా కాపాడుతుంది.

ఒత్తిడి తగ్గించడం, మంచి నిద్రకు దోహదం

భోజనం అనంతరం నడవడం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు, మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది, అర్థరాత్రి మేల్కొనడం వంటి సమస్యలు తగ్గుతాయి.

ఎన్ని నిమిషాలు నడవాలి?

పరిశోధనల ప్రకారం, భోజనం తర్వాత కనీసం 10-15 నిమిషాలు నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, 30 నిమిషాల వరకు నడవడం మరింత ప్రయోజనం అందిస్తుంది. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత ఈ అలవాటు పాటిస్తే మెరుగైన ఆరోగ్య ఫలితాలు పొందొచ్చు.

ఎవరికైనా నడక మేలా?

డయాబెటిస్ రిస్క్ ఉన్నవారు
అధిక బరువున్న వారు
రక్తపోటుతో బాధపడుతున్నవారు
జీర్ణ సమస్యలు ఎదుర్కొనే వారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870