ఓ ఆటోలో ఏకంగా 19 మంది వ్యక్తులు ప్రయాణించడం చూసి పోలీసులు విస్మయం చెందారు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లో ఈ సంఘటన జరిగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఫిబ్రవరి 15న రాత్రివేళ బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై వెళుతున్న ఒక ఆటోను పోలీసులు చూశారు. ఆటోలో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో అనుమానం వచ్చి చెక్పాయింట్ వద్ద ఆ ఆటోను ఆపారు.
చట్టపరమైన చర్యలు
అందులో ప్రయాణిస్తున్న వారిని ఒక్కొక్కరిగా కిందకు దిగమని చెప్పి, పోలీసులు లెక్కించారు. దాంతో 19 మంది వ్యక్తులు ఆ ఆటోలో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు నిర్ఘాంతపోయారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు… నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
ఒక్క ఆటోలో 19 మంది ప్రయాణికులు..