हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబు.

Anusha
రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబు.

రెండవ ప్రపంచ యుద్ధం మచ్చలు ఇప్పటికీ కనపడుతూనే ఉన్నాయి. 2024లో అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి 182 కిలోల బాంబును నిర్వీర్యం చేశారు. ఫిబ్రవరి 13న వైమానిక దళ నిపుణులు దీన్ని డులుంగ్ రిజర్వ్ ఫారెస్ట్ లోపల సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ఈ బాంబును 2024 సెప్టెంబర్ 27న జిలి నది ఒడ్డున కనుగొన్నారు. ఇది క్రియాశీల బాంబుగా గుర్తించడంతో దాదాపు 3.5 కిలోమీటర్ల పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేసి జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకుముందు, 2023లో పశ్చిమ బెంగాల్‌లో కూడా రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబును కనుగొన్నారు. భద్రతా చర్యగా, పేలుడు ప్రమాదాన్ని నివారించేందుకు పరిసర ప్రాంతాలను ఖాళీ చేసి, అధికారికంగా భారత వైమానిక దళం ద్వారా నిర్వీర్యం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబులు దొరకడం ఇదే మొదటిసారి కాదని సంబంధిత అధికారులు అన్నారు.1990లలో మణిపూర్‌లోని ఇంఫాల్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ సమయంలో 87 బాంబులు బయటపడ్డాయి. వీటన్నీ రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటివేనని అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనలు ప్రపంచ యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతున్నదనే దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

bomb.jpg

పశ్చిమ బెంగాల్‌లో బాంబు

2023 జూన్ 29న పశ్చిమ బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్ జిల్లాలో భూలాన్‌పూర్ గ్రామంలో ఒక పురాతన బాంబును కనుగొన్నారు.

దీనిని అధికారికంగా రెండవ ప్రపంచ యుద్ధం నాటిదిగా గుర్తించి, భారత వైమానిక దళం ద్వారా నిర్వీర్యం చేశారు.

పేలుడు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలోని ఇళ్లను ఖాళీ చేయించారు.

మణిపూర్‌లో బాంబుల వెలికితీత

1990లలో మణిపూర్‌లోని ఇంఫాల్‌లో మోరే వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తుండగా 87 బాంబులు బయటపడ్డాయి.

ఇవన్నీ రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటివని నిపుణులు పేర్కొన్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినా, దాని మిగిలిన అవశేషాలు ప్రపంచవ్యాప్తంగా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా, భారతదేశంలోని అస్సాం, మణిపూర్, పశ్చిమ బెంగాల్ వంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో బాంబులు, ఆయుధాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు భద్రతా చర్యలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ఆ కాలంలో జరిగిన యుద్ధాల్లో అనేక బాంబులు, ఆయుధాలు ఉపయోగించబడ్డాయి. అయితే, అప్పట్లో పేలకుండా మిగిలిపోయిన బాంబులు నేటికీ బయటపడుతూ ఉన్నాయి.ఈ సంఘటనలు ఒకవైపు చరిత్రను గుర్తు చేస్తూనే, మరోవైపు ప్రజల భద్రత పరంగా ఆందోళనకరంగా మారాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870