हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్

Sudheer
కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్

  • మరింత ముదిరిన శీష్‌మహల్ వివాదం

దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది నెలలుగా చర్చనీయాంశంగా మారిన శీష్‌మహల్ వివాదం మరింత ముదిరింది. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఆధునీకరణ పేరిట భారీగా ఖర్చు చేయడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వంపై రావడం రాజకీయ వివాదానికి దారితీసింది. ముఖ్యంగా, బీజేపీ నేతలు ఈ వ్యయాన్ని ప్రజా ధన దుర్వినియోగంగా పేర్కొంటూ ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

delhi chief minister arvind kejriwal 311736703 1x1

ఈ వివాదంపై సమగ్ర విచారణకు ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ వివాదంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13న కేంద్ర ప్రజా పనుల విభాగం తన నివేదికను సమర్పించిన అనంతరం, నరేంద్ర మోదీ ప్రభుత్వం శీష్‌మహల్‌ పునరుద్ధరణలో నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక విచారణ జరిపించాలని నిర్ణయించింది. 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంపై భారీగా ఖర్చు పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేయడం కీలక అంశాలుగా మారాయి.

టాయిలెట్లలో గోల్డెన్ కమోడ్‌లు

బీజేపీ నేతలు ఈ ఆధునీకరణలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. టాయిలెట్లలో గోల్డెన్ కమోడ్‌లు, స్విమ్మింగ్ పూల్, మినీ బార్‌ వంటి లగ్జరీ సదుపాయాల ఏర్పాటుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మొత్తం రూ.80 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారనే ఆరోపణల నేపథ్యంలో విచారణకు కేంద్రం ఆదేశించడం గమనార్హం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవం

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవం పాలైంది. మొత్తం 70 సీట్లలో బీజేపీ 48 స్థానాల్లో గెలిచి 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది. మరోవైపు, 12 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆప్ కీలక నేతలు, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర మంత్రులు పరాజయం పాలయ్యారు.

బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం

ఇప్పటికే బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19 లేదా 20న ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. అయితే, కొత్త ప్రభుత్వం ఈ శీష్‌మహల్‌ భవనాన్ని అధికార నివాసంగా ఉపయోగించదని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం ఇంకా ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

📢 For Advertisement Booking: 98481 12870