हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

భారత్‌లో త్వరలోనే రానున్న 9 స్లీపర్ రైళ్లు

Ramya
భారత్‌లో త్వరలోనే రానున్న 9 స్లీపర్ రైళ్లు

కేంద్రంలోని మోదీ సర్కారు రెండేళ్ల కిందట ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ-హైస్పీడ్ వందే భారత్‌ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం పలు మార్గాల్లో ఈ రైళ్లు చైర్‌కార్‌గానే నడుస్తోన్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్‌‌ను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ స్లీపర్ రైలు ట్రయల్ రన్ పూర్తయ్యింది. వందేభారత్ సెమీ-హైస్పీడ్ రైలు సుదూర ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని రైల్వేశాఖ పేర్కొంది. రైల్వే రిసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (RDSO) ముంబయి – అహ్మదాబాద్‌ మార్గంలో 540 కిలోమీటర్ల దూరం ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది.

Vande Bharat Express 1600x900

ఈ కొత్త స్లీపర్ రైళ్లు ప్రముఖ నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా మరియు బెంగుళూరు వంటి గమనించే మార్గాలలో ఉపయోగపడతాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే ప్రజలకు ఎక్కువ సౌకర్యంతో కూడిన ప్రయాణం అందించేందుకు రైల్వే నిరంతరం పని చేస్తోంది. జనవరి 15న మొత్తం 16 కోచ్‌లతో పట్టాలపై ఈ రైలు పరుగులు తీసింది. త్వరలోనే తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ట్రయల్‌ రన్‌ డేటాను విశ్లేషించిన అనంతరం ఆర్‌డీఎస్‌ఓ తుది ధ్రువీకరణ పత్రం జారీ చేయనుంది. ఈ రైలు గరిష్ఠ వేగాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ పరిశీలించనున్నారు. గతేడాది డిసెంబరులో వందేభారత్ స్లీపర్‌ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారుచేసి.. ట్రయల్ రన్‌కు అప్పగిచింది. జనవరి తొలివారం రాజస్థాన్‌లోని కోటాలో 30-40 కిలోమీటర్ల స్వల్ప దూరంలో ట్రయల్‌ రన్‌ చేపట్టారు. ఈ సమయంలో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. రాబోయే కాలంలో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు రాత్రి ప్రయాణాన్ని పునర్నిర్వహించబోతున్నాయని రైల్వే శాఖ పేర్కొంది.

ప్రోటోటైప్‌ విజయవంతమైన ట్రయల్‌ రన్‌ పూర్తి చేసిందని తెలిపింది.ఈ ఏడాది మరో తొమ్మిది వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఉత్పత్తి చేయాలని రైల్వేశాఖ భావిస్తుంది. ప్రస్తుతం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) వీటి నిర్మాణం ప్రారంభించింది. ఏప్రిల్‌, డిసెంబర్‌ మధ్య ఈ రైళ్లను డెలివరీ చేయనుంది. ఈ రైలులో ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ, సెకండ్‌ క్లాస్‌ ఏసీ, త్రీ టైర్‌ ఏసీతో కలిసి మొత్తం 16 బోగీలు.. మొత్తం 1,128 బెర్తులు అందుబాటులో ఉంటాయి. అధునాతన సౌకర్యాలు, ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. కాగా, 24 వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లకు 50 ర్యాక్‌ల కోసం గత నెలలో రైల్వే శాఖ ఆర్డర్‌ ఇచ్చింది.

హైదరాబాద్‌కు చెందిన మేధా సెర్వో డ్రైవ్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఫ్రెంచ్ మ్యానుఫ్యాక్చరర్ అలస్టమ్ ఈ ఆర్డర్‌ను దక్కించుకున్నాయి. రాబోయే రెండేళ్లలో ఇవి సిద్ధమయ్యే అవకాశం ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 24 సెట్స్‌ ఉత్పత్తి కానున్నాయి. ఇది రైల్వే సాంకేతికతలో భారత్‌ స్వావలంభనను మరింత బలోపేతం చేస్తుందని ఆ శాఖ పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870