हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి – కొండా సురేఖ

Sudheer
కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి – కొండా సురేఖ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ (BRS) పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓటమికి కారణం కల్వకుంట్ల కవిత అని ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంతో కలిసి లిక్కర్ స్కామ్ చేసినందువల్లే ఆప్ పరాజయం పాలైందని ఆమె విమర్శించారు.

Kejriwal shock

బిఆర్ఎస్ పార్టీ ఎక్కడికి వెళ్లినా, ఏ పార్టీతో కలిసినా ఆ పార్టీకి రాజకీయంగా నష్టం తప్పదని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని సురేఖ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్ వివాదం ఆప్ పరాజయానికి ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీ ఫలితాల నేపథ్యంలో రాహుల్ గాంధీపై KTR చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అహంకారంతో నిండిపోయాయని కొండా సురేఖ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అహంకారానికి స్థానం లేదని, అలాంటి దురహంకారాన్ని ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.

బిఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారని, ఈ పార్టీ ఇక రాజకీయంగా నిలబడలేదని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు BRS పార్టీని తిరస్కరించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బిఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి, తమ తప్పులను అంగీకరించి మారాలని సూచించారు. లేకపోతే, మరిన్ని ఎన్నికల్లో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870