हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

చంద్రబాబు ప్రచారం చేసిన చోట బీజేపీ ముందు.

Anusha
చంద్రబాబు ప్రచారం చేసిన చోట బీజేపీ ముందు.

చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించి, తెలుగు ప్రజలతోపాటు అనేక మంది ఈ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ అభివృద్ధి కోసం బీజేపీ అవసరమని, కేజ్రీవాల్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఢిల్లీని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. తాగునీరు, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ నాయకత్వం అవసరమని ,ప్రజలలో బీజేపీకి మద్దతు పెంచేందుకు కృషి చేశారు.ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థుల విజయానికి అవసరమైన మద్దతు అందించేందుకు ప్రజలను ప్రోత్సహించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రానికి కీలకమైనవని, ప్రజలు తమ ఓటు ద్వారా మంచి పాలనను ఎంపిక చేసుకోవాలని,బీజేపీకి మద్దతుగా మాట్లాడటంతో పాటు, తాను గతంలో చేసిన అభివృద్ధి పనులను కూడా ప్రస్తావించారు. ప్రజల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ కృషి చేస్తానని, అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. బీజేపీ నాయకత్వంపై నమ్మకం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉందని అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల స్పందన సానుకూలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

6drUBuCONvK1kiJ0PNce

ఢిల్లీలోని షాదారా, విశ్వాస్‌ నగర్‌, సంగం విహార్‌, సహద్ర వంటి ప్రాంతాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాజా ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. చంద్రబాబు ప్రచారం నిర్వహించిన ప్రాంతాల్లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోందని, ఆయా నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870