हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

Sudheer
గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ (TSPSC) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మెయిన్స్ పరీక్షలు 2023 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించగా, 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థుల్లో 67.17% మాత్రమే మెయిన్స్ రాశారు.

ఈ గణాంకాల ప్రకారం, ఒక్కో పోస్టుకు సుమారు 38 మంది పోటీ పడుతున్నారు. తాజాగా, గ్రూప్-1 మెయిన్స్ జవాబు మూల్యాంకనం పూర్తయిందని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు మెయిన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించేందుకు తుది సమీక్ష జరుగుతోంది.

group2 exam

ఈ సమీక్ష పూర్తయిన వెంటనే వారం నుంచి 10 రోజుల్లో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటించనున్నారు. దీని ద్వారా అభ్యర్థులకు తుది నియామక ప్రక్రియ మరింత త్వరగా పూర్తి కానుంది. గ్రూప్-1 నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇది ఆయా పరీక్షలు రాసిన అభ్యర్థులకు కూడా సానుకూల సంకేతంగా మారింది. టీఎస్‌పీఎస్సీ తాజా ప్రకటనతో గ్రూప్-1 అభ్యర్థులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే తుది ఫలితాలు వెల్లడవుతాయని, అభ్యర్థులు తగిన పత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870