हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

సిద్దరామయ్యకు స్వల్ప ఊరట

Sudheer
సిద్దరామయ్యకు స్వల్ప ఊరట

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ముడా స్కామ్ కేసులో కొంత ఊరట లభించింది. ఈ కేసును లోకాయుక్త నుండి సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. లోకాయుక్త దర్యాప్తు సరైన విధంగా సాగడం లేదనే తగిన ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న, లోతైన దర్యాప్తు అవసరమన్న ఆధారాలు దాఖలైన పిటిషన్‌లో కనిపించలేదని స్పష్టం చేశారు. దీనితో లోకాయుక్త విచారణ కొనసాగుతుందని, ప్రస్తుతం సీబీఐ దర్యాప్తుకు అప్పగించే అవసరం లేదని తీర్పు వెలువరించారు.

Siddaramaiah
Siddaramaiah

అయితే, పిటిషనర్ స్నేహమయీ కృష్ణ మాత్రం ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ముడా స్కామ్‌లో లోతైన విచారణ జరగాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేందుకు సీబీఐ హస్తక్షేపం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఈ కేసు రాజకీయంగా కర్ణాటకలో దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ, జేడీఎస్ పార్టీల నేతలు దీనిని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చే అంశంగా మార్చాలని చూస్తున్నారు. అయితే, హైకోర్టు తీర్పు తాత్కాలికంగా సిద్దరామయ్యకు ఊరట కలిగించినప్పటికీ, ఈ కేసు ఇంకా న్యాయపరంగా కొనసాగుతుండటంతో ఆయనకు పూర్తి నిశ్చింత కలుగుతుందో లేదో అనేది చూడాల్సిందే.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870