हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

ఆధార్ పై ప్రైవేట్ సంస్థలకు అనుమతి

Divya Vani M
ఆధార్ పై ప్రైవేట్ సంస్థలకు అనుమతి

ఆధార్ కార్డు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది ప్రతి భారత పౌరుని ప్రత్యేకంగా గుర్తించే 12 అంకెల ఒక ఐడీ నంబర్ అందిస్తుంది. ఆధార్ కార్డులో పౌరుల పేర్లు చిరునామాలు, వయస్సు, మొబైల్ నంబర్ వేలిముద్రలు వంటి ముఖ్యమైన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఈ పత్రం భారతీయుల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగం పై ఓ కొత్త మార్పును ప్రకటించింది ఇది ప్రజలలో కొన్ని అభ్యంతరాలను కలిగిస్తోంది.ప్రస్తుతం, భారతదేశంలో ప్రభుత్వం ఆధార్ కార్డును ఒక కీలక గుర్తింపుగా పరిగణిస్తుంది.కానీ,ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ కంపెనీలు కూడా ఆధార్ వివరాలను యాక్సెస్ చేయగలవు. అంటే ప్రైవేట్ సంస్థలు ఆధార్ ఆధారిత సేవలను ఉపయోగించడానికి ఆధార్ వివరాలను ప్రభుత్వానికి అనుమతి తీసుకుని పొందవచ్చు.ఈ నిర్ణయం ప్రకారం, ప్రైవేట్ కంపెనీలు ఆధార్ వివరాలను యాక్సెస్ చేసేటప్పుడు, వారికి కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముందుగా వారు కేంద్ర ప్రభుత్వానికి లేదా యూఐడీఏఐకి ఆధార్ వినియోగానికి అనుమతి తీసుకోవాలి.

వారు ఆధార్ వివరాలను అవసరమైన కారణంతో మాత్రమే అడగాలి అదే సమయంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా అవి ఉపయోగించబడతాయి.అయితే ఈ కొత్త ప్రకటనతో పాటు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడే పద్ధతులపై కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఆధార్ లోని వేలిముద్రలు మరియు ఐరిస్ స్కాన్ వంటి సమాచారాన్ని వినియోగించడం వల్ల కొంతమంది మోసాలకు గురైన ఘటనలు కూడా జరిగాయి. మరింతగా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఆధార్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతించాయి. అయితే ఈ కొత్త నిర్ణయం ప్రకారం ప్రైవేట్ సంస్థలు ఈ సమాచారాన్ని ప్రామాణీకరణ కోసం ఉపయోగించడానికి అనుమతించబడ్డాయి.ఈ నిర్ణయం వల్ల ప్రజలు వారి వ్యక్తిగత సమాచార రక్షణ గురించి ఆందోళన చెందుతున్నారు కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి, దీనికి సుప్రీంకోర్టు ముందుగా వ్యతిరేకించిన విషయం గుర్తుండాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

No image

హైదరాబాద్ కేంద్రంగా స్పేస్ విప్లవం

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

No image

వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు

శివ జయంతి సంబరాలకు నాగ్‌పూర్ సిద్ధం, 394 యూనిట్ల సేవా లక్ష్యం

శివ జయంతి సంబరాలకు నాగ్‌పూర్ సిద్ధం, 394 యూనిట్ల సేవా లక్ష్యం

వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870