हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ

Divya Vani M
5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ. 5 లక్షల నగదుతో పట్టుబడ్డారు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం (ఎఫ్ఎస్‌టీ) పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుంది. పోలింగ్ ప్రారంభమయ్యే ముందు ఈ ఘటన జరిగినట్టు సమాచారం. నిందితులు గౌరవ్, అజిత్‌గా గుర్తించారు.పోలీసులు ఆ రెండూ ఉద్యోగుల నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారని, దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారు. వారి దగ్గర ఆ డబ్బు ఎలా వచ్చిందో, ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ
5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ

ఈ ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు ముఖ్యమంత్రి పీఏకి అసిస్టెంట్‌గా మరొకరు డ్రైవర్‌గా పని చేస్తున్నారు.ఇక ఢిల్లీలో ఈ ఉదయం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.1.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మూడోసారి అధికారం సాధించాలని చూస్తుండగా, బీజేపీ 20 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని తిరిగి సాధించేందుకు పోటీలో ఉంది. అలాగే, 2013 వరకు 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో కనీసం పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.ఈ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ రాజకీయాలపై కీలక ప్రభావాన్ని చూపిస్తాయి. ఆప్ మూడోసారి అధికారం సాధిస్తుందా, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందా, లేక కాంగ్రెస్ పునరుద్ధరించుకుంటుందా అన్నది ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870