हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

భర్త కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో పారిపోయిన భార్య

Vanipushpa
భర్త కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో పారిపోయిన భార్య

ఓ మహిళ తన భర్త కిడ్నీ అమ్మాలని ఒత్తిడి చేసి, ఆ డబ్బుతో ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో చోటుచేసుకుంది. సంక్రైల్‌కు చెందిన మహిళ 10 లక్షల రూపాయలకు కిడ్నీ అమ్మేందుకు భర్తను ట్రాప్ చేసింది. ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం, కుమార్తె విద్యా, వివాహం కోసం డబ్బు ఆదా చేయాలనీ ఆమె భర్త ఒప్పుకునేలా చేసింది. ఏడాది సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత, అతను మూడు నెలల క్రితం కొనుగోలుదారుని కనుగొన్నాడు.
తమ కూతురిని మంచి స్కూల్‌లో చేర్పిస్తానని భావించి ఆ వ్యక్తి తన కిడ్నీని అమ్మేశాడు, తనకు వచ్చిన 10 లక్షల రూపాయలతో అతని ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. గత నెలలో శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని, కోలుకోవాలని భర్తకు భార్య చెప్పింది. ఏడాది క్రితం తనకు పరిచయమైన బరాక్‌పూర్‌కు చెందిన మరో వ్యక్తితో భార్య పారిపోయింది. ఇద్దరూ సోషల్ మీడియాలో కలుసుకుని, చివరికి రిలేషన్ షిప్ లోకి వచ్చారు.


భర్త మీడియాతో మాట్లాడుతూ, “ఒకరోజు ఆమె ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. అల్మిరాలో మరికొంత నగదుతో పాటు మొత్తం రూ. 10 లక్షల నగదు కనిపించలేదు.” ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో సహజీవనం చేస్తోందని తెలుసుకున్నాడు. ఆమె భర్త, కూతురు, అత్తగారు వారితో మాట్లాడేందుకు వెళ్లగా, ఇద్దరూ తలుపు తీయడానికి నిరాకరించారు. భర్త కుటుంబీకులు ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ, మహిళ వారితో మాట్లాడేందుకు నిరాకరించింది, విడాకులు ఇవ్వాలని భర్తను బెదిరించింది. ఆమె తీసుకున్న అదనపు డబ్బు తన సొంతమని బెదిరించడం కొసమెరుపు. పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870