हिन्दी | Epaper
నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

రెండోసారి ప్రపంచ విజేతగా భారత్..

Divya Vani M
రెండోసారి ప్రపంచ విజేతగా భారత్..

మలేషియాలో భద్రాచలం పేరు ఇప్పుడు మంచి పేరుతో మార్మోగిపోతోంది.దీని కారణం ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఈ ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష అండర్ 19 మహిళల ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చూపించి భారత్‌ను విజేతగా నిలిపింది.ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను భారత్ జట్టు గెలిచింది.ఆదివారం (ఫిబ్రవరి 2) జరిగిన ఫైనల్‌లో భారత మహిళలు 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 11.2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. ఇదే సమయంలో, అండర్ 19 మహిళల టీ20 క్రికెట్‌లో భారత్ రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది.

రెండోసారి ప్రపంచ విజేతగా భారత్..
రెండోసారి ప్రపంచ విజేతగా భారత్..

టోర్నీ ప్రారంభం నుండి అద్భుతమైన ఆల్-రౌండ్ ప్రదర్శనతో మెరిపించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫైనల్లోనూ తన ప్రతిభను చూపించింది. మొదట తన స్పిన్ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను కట్టడి చేసింది.4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టింది. తర్వాత, లక్ష్య ఛేదనలో కూడా ఆమె చెలరేగిపోయింది.దక్షిణాఫ్రికా బౌలర్లకు ఏ అవకాశం కూడా ఇవ్వకుండా బౌండరీలతో తేరుకుంది. 33 బంతుల్లో 8 ఫోర్లతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.దీనితో, భారత్ విజయాన్ని సాదించింది. అందువల్ల, గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకుంది. ఈ టోర్నీలో ఆమె ప్రదర్శన మరెప్పటికీ గుర్తుండిపోతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870