हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

34 లక్షలమందికి నీళ్లు కట్.. బీజేపీ కుట్ర: ఆతిశీ

Vanipushpa
34 లక్షలమందికి నీళ్లు కట్.. బీజేపీ కుట్ర: ఆతిశీ

ఢిల్లీ ఎన్నికల సంగ్రామం దగ్గరపడుతోంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు మూడు పార్టీలు పోటీపడి మరీ హామీలు ఇస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో ఢిల్లీ సీఎం ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి సరఫరా అవుతున్న తాగునీటిని కలుషితం చేసి ఆ నెపాన్ని ఆమ్ ఆద్మీ పార్టీపై వేసి ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. హరియాణాలోని బీజేపీ సర్కార్ కావాలనే ఢిల్లీకు సరఫరా అయ్యే నీటిని కలుషితం చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. బీజేపీ కుట్ర వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆతిశీ తెలిపారు. ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకుని.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు.

34 లక్షల మందికి నీళ్లు బంద్.. హరియాణా, ఢిల్లీ గుండా యమునా నది ప్రవహిస్తుంది. ఈ నదిలో హరియాణా సర్కార్ కావాలనే రసాయనాలు, పరిశ్రమలకు చెందిన కలుషితాలు కలిపేస్తున్నారని ఆప్ సర్కార్ మండిపడుతోంది. ఢిల్లీ జల్ బోర్డు కేవలం 1 పీపీఎమ్ పరిధిలోని అమ్మోనియాను మాత్రమే శుభ్రం చేసే సామర్థ్యం ఉంది. కానీ హరియాణా ప్రభుత్వ చర్యల వల్ల దిల్లీలోని వాటర్ ప్లాంట్స్ లో అమ్మోనియం లెవెల్స్ 7 పీపీఎం కంటే అధికంగా పెరిగి తాగునీరు కలుషితం అవుతోంది.దీంతో నీటి సరఫరా 15- 20శాతం తగ్గిపోయింది. దాదాపు 34 లక్షల మంది ప్రజలు తాగినీటి కొరతను ఎదుర్కొంటున్నారు. దీన్ని చూపించి ఆప్ సర్కార్ పై అసత్య ప్రచారం చేసి ఎన్నికల్లో లాభ పడాలని బీజేపీ చూస్తోంది. ఇది ఒక వాటర్ టెర్రరిజం అని దిల్లీ సీఎం ఆతిశీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

విద్యార్థులకు గుడ్‌న్యూస్, 10వ తరగతి సిలబస్ 25% తగ్గింపు!

విద్యార్థులకు గుడ్‌న్యూస్, 10వ తరగతి సిలబస్ 25% తగ్గింపు!

రాహుల్ గాంధీ సంచలనం, చైనా చొరబాటు నిజం పుస్తకంలోనా?

రాహుల్ గాంధీ సంచలనం, చైనా చొరబాటు నిజం పుస్తకంలోనా?

హిమాచల్ టూరిజంలో బిగ్ ఛేంజ్ ,హోమ్‌స్టేలపై సుఖు నిర్ణయం!

హిమాచల్ టూరిజంలో బిగ్ ఛేంజ్ ,హోమ్‌స్టేలపై సుఖు నిర్ణయం!

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

📢 For Advertisement Booking: 98481 12870