LG Launches Premium Flagship Sound Bars in India

ఫ్లాగ్ షిప్ సౌండ్ బార్స్ ను విడుదల చేసిన ఎల్‌జీ

న్యూఢిల్లీ: వైర్ లెస్ డాల్బీ అట్మోస్ మరియు ట్రూ వైర్ లెస్ రియర్ సరౌండ్ స్పీకర్స్ తో తమ కొత్త సౌండ్ బార్స్ – LG S95TR మరియు LG S90TY విడుదలను LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. మంచి సౌండ్ నాణ్యత, వినూత్నమైన ఫీచర్లు మరియు నాజూకైన, ఆధునిక డిజైన్ తో హోమ్ ఎంటర్టైన్మెంట్ ను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఈ మోడల్స్ LG టివిలతో సమన్వయం అందిస్తున్నాయి. మెరుగుపరచబడిన సినిమా వంటి మరియు ఆడియో అనుభవం నిర్థారిస్తున్నాయి.

Advertisements

LG’s S95TR సౌండ్ బార్ కు 810W పవర్ అవుట్ పుట్ ఉంది. మరియు ఈ ఫ్లాగ్ షిప్ మోడల్ లో ఉన్న 17 ఖచ్చితంగా ఏర్పాటు చేయబడిన స్పీకర్లు, సరౌండ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. దీని సౌండ్ గొప్పదనం త్రీ-డైమన్షనల్ సౌండ్ స్కేప్ ను మెరుగుపరుస్తుంది. స్పష్టమైన డైలాగ్ ను అందచేస్తూనే సౌండ్ స్టేజ్ ప్రాంతాన్ని విస్తృతం చేస్తుంది.

image

దీని విడుదల గురించి బ్రియాన్ జంగ్, డైరెక్టర్, హోమ్ ఎంటర్టైన్మెంట్ LG ఎలక్ట్రానిక్స్ ఇండియా మాట్లాడుతూ.. “మా ఫ్లాగ్ షిప్ సౌండ్ బార్స్ యొక్క పరిచయం మా కస్టమర్ల కోసం హోమ్ ఎంటర్టైన్మెంట్ ను మెరుగుపరిచే టెక్నాలజీని అందించడానికి ఒక ప్రధానమైన చర్యను సూచిస్తోంది. ఈ సౌండ్ బార్స్ సెంటర్-అప్-ఫైరింగ్ స్పీకర్, 3D స్పేషియల్ సౌండ్ టెక్నాలజీ, LG టివిలతో వైర్ లెస్ కనక్టివిటీ వంటి ఫీచర్లతో లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందించడానికి రూపొందించబడ్డాయి. భారతదేశపు వినియోగదారుల పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి వినూత్నలతో మేము పెర్ఫార్మెన్స్ ను కలిపాము.”

కీలకమైన ఫీచర్లు..

LG S95TRకి 5 అప్-ఫైరింగ్ స్పీకర్స్, అప్ గ్రేడ్ చేయబడిన ట్వీటర్స్ మరియు పాసివ్ రేడియేటర్స్ యొక్క సమీకృతతో 9.1.5 ఛానల్స్ ఉన్నాయి. దీనితో, సమతుల్యమైన సౌండ్ కోసం సౌండ్ బార్ తక్కువ-ఫ్రీక్వెన్సీ గల 120Hz ప్రతిస్పందనను పంపిస్తుంది మరియు ఉత్తమమైన ట్వీటర్స్ మెరుగుపరచబడిన ఆడియో అనుభవం కోసం స్పష్టతతో ఉన్నతమైన ఫ్రీక్వెన్సీలు అందచేయబడటాన్ని నిర్థారిస్తాయి. LG టివిలను ఎంపిక చేయడానికి వైర్ లెస్ గా కనక్ట్ చేయడానికి WOWCAST సౌండ్ బార్ కు వీలు కల్పిస్తుంది, వైర్ లెస్ డాల్బీ అట్మోస్ మరియు DTS:X®2 వంటి సినీ టెక్నాలజీలను ఆనందించేలా చేస్తుంది. LG వారి WOW ఇంటర్ ఫేస్ LG TV సౌండ్ సెట్టింగ్స్ ద్వారా బటన్ ను నొక్కి, LG’s WOW ఆర్కెస్ట్రా టెక్నాలజీని వినియోగిస్తూ సహజమైన మరియు యూజర్ హితమైన విధానంలో నేవిగేట్ చేయడాన్ని కేటాయిస్తుంది.

సౌండ్ బార్ మరియు ఎంపిక చేసిన LG TV మధ్య ఈ రాజీ ఆడియో ఛానెల్స్ కలయికను ఏర్పరుస్తుంది. సౌండ్ స్టేజ్ ను విస్తరిస్తుంది మరియు ఆడిటరి చిత్రాలను మెరుగుపరిచే లోతైన లేయర్స్ ను జోడిస్తుంది. LG యొక్క 3D స్పేషియల్ టెక్నాలజీ శ్రోతలకు లీనమయ్యే స్థలంతో, సౌండ్ తో ఆకర్షించడానికి 3D ఇంజన్ ద్వారా ఛానెల్ విశ్లేషణను వర్తింప చేస్తుంది. ఇంకా, LG AI రూమ్ కాలిబ్రేషన్ గదిలోని వాతావరణాన్ని అంచనా వేస్తుంది మరియు గదిలోని సౌండ్స్ కి సామరస్యంగా ఆడియోను మెరుగుపరుస్తుంది. AI రూమ్ కాలిబ్రేషన్ రియర్ సరౌండ్ స్పీకర్స్ యొక్క ఆడియోను ప్రమాణీకరణ చేయడానికి, ఆడియోలో లీనమవడం మెరుగుపరచడానికి మరియు ఇన్ స్టలేషన్ కోసం సరళతను కేటాయించడానికి విస్తరించబడిన సామర్థ్యాన్ని పరిచయం చేసింది.మరొక వైపు LG S90TY 570W అవుట్ పుట్ తో 5.1.3 ఛానల్ సెట్ అప్ ను అందిస్తోంది. ఇది సెంటర్ అప్-ఫైరింగ్ స్పీకర్ ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటూనే, ఇది S95TRలో వైర్ లెస్ రియర్ సరౌండ్ స్పీకర్స్ ను కలిగి లేదు.

ధర మరియు లభ్యత..

LG S95TR రూ. 84,990కి లభిస్తోంది, కాగా LG S90TY రూ. 69,990కి లభిస్తోంది. ఫీచర్స్ మోడల్ నుండి మోడల్ కు మారవచ్చు. సౌండ్ బార్స్ LG.com సహా రిటైల్ మరియు ఆన్ లైన్ ప్లాట్ ఫాంస్ లో సేల్ కోసం లభిస్తున్నాయి. మరింత సమాచారం కోసం, సందర్శించండి www.lg.com/in/audio.

Related Posts
హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్
Erba Transasia Group introduced advanced hematology analyzer in Telangana and Andhra Pradesh

భారతదేశంలో నెంబర్ . 1 ఇన్-విట్రో డయాగ్నోస్టిక్ (IVD) కంపెనీ మరియు వర్ధమాన మార్కెట్‌లపై దృష్టి సారించిన ప్రముఖ గ్లోబల్ IVD ప్లేయర్‌లలో ఒకటైన ఎర్బా ట్రాన్సాసియా Read more

నేడు అందుబాటులోకి టెన్త్ హాల్ టికెట్లు
Tenth Hall Tickets Available Today

హైదరాబాద్‌: తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌.. పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లను ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానుంది. https://bse.telangana.gov.in/ సైట్‌లో విద్యార్థులు లాగిన్‌ అయి Read more

టెస్లా ప్రతినిధులతో నారా లోకేష్‌ సమావేశం
lokesh busy us

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో Read more

Inter : ఇంటర్ విద్యార్థులకు APSRTC గుడ్‌న్యూస్
ఏపీలో ఇంటర్ తరగతులు ఎప్పటినుంచంటే?

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) శుభవార్త అందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025–26 విద్యా సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా Read more

×