हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మోహ‌న్ భ‌గ‌వ‌త్‌పై రాహుల్ గాంధీ ఫైర్

Vanipushpa
మోహ‌న్ భ‌గ‌వ‌త్‌పై రాహుల్ గాంధీ ఫైర్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ పై రాహుల్ గాంధీ త్రీవస్టాయిలో విమ‌ర్శించారు. రాహుల్ గాంధీ త్రీవస్టాయిలో విమ‌ర్శించారు.. అయోధ్య‌లో రామ్‌ల‌ల్లా ప్ర‌తిష్టాప‌న‌ను స్వాతంత్య్ర దినోత్స‌వంగా జ‌రుపుకోవాల‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఇవాళ ఢిల్లీలో ఇందిరా గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌లు దేశ‌ద్రోహం కింద‌కు వ‌స్తాయ‌న్నారు. మ‌రో దేశం అయితే ఆయ‌న్ను అరెస్టు చేసేవార‌ని ఆరోపించారు. ఆ కేసులో భ‌గ‌వ‌త్‌ను విచారించేవార‌న్నారు.
శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్టు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయ్‌కి మంగ‌ళ‌వారం ఇండోర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో జాతీయ దేవి అహ‌ల్య అవార్డును భ‌గ‌వ‌త్ అంద‌జేశారు. ఆ కార్య‌క్ర‌మంలో భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ.. అయోధ్య‌లో శ్రీరాముడి ప్ర‌తిష్ట దినోత్స‌వాన్ని.. నిజ‌మైన స్వాతంత్య్ర దినోత్స‌వంగా జ‌రుపుకోవాల‌న్నారు.

అయితే భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌ను రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. భార‌త స్వాతంత్రోద్య‌మం గురించి ప్ర‌తి రెండు మూడు రోజుల‌కు ఒక‌సారి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతున్నారు. కానీ ఆయ‌న ఇండోర్‌లో మాట్లాడిన వ్యాఖ్య‌లు దేశ‌ద్రోహం కింద‌కు వ‌స్తుంద‌న్నారు. రాజ్యాంగం చెల్ల‌దు అన్న‌ట్లు ఆయ‌న మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. 1947లో భార‌త్‌కు స్వాతంత్ర్యం రాలేద‌న‌డం ప్ర‌తి భార‌తీయుడికి అవ‌మాన‌మే అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870