हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్టాపన వార్షికోత్సవం

Sukanya
అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్టాపన వార్షికోత్సవం

రామ్ లల్లా ప్రతిష్ఠాపన వార్షికోత్సవం కోసం అయోధ్య సిద్ధమవుతోంది. జనవరి 11 నుండి 13 వరకు షెడ్యూల్ చేసిన ఈ వేడుకలు, గత సంవత్సరం జరిగిన చారిత్రాత్మక వేడుకకు హాజరు కాలేకపోయిన సామాన్యులకు, 110 మంది ఆహ్వానితులైన విఐపిలతో సహా పాల్గొనే అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించబడుతున్నాయి.

ఈ వారాంతంలో అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 11 నుండి 13 వరకు జరుగనున్న ఈ వేడుకలలో, ఆలయ ట్రస్ట్ ప్రకారం, గత ఏడాది చారిత్రాత్మక వేడుకకు హాజరు కాలేకపోయిన ప్రజలను కూడా ఆహ్వానించే ఏర్పాట్లు చేయబడినట్టు తెలిపారు.

5,000 మందికి వసతి కల్పించేలా జర్మన్ హ్యాంగర్ టెంట్ ఏర్పాట్లు చేయబడ్డాయి. పెవిలియన్ మరియు యజ్ఞశాలలో శాస్త్రీయ సాంస్కృతిక ప్రదర్శనలు, ఆచారాలు, రోజూ రామకథా ఉపన్యాసాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొనడమైనది.

అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్టాపన వార్షికోత్సవం

110 మంది విఐపిలు సహా ఆహ్వానితులకి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ ప్రకటించింది. ఈ విఐపిలలో చాలా మంది జనవరి 22, 2024 న జరిగిన అసలు ప్రాణ ప్రతిష్ఠా వేడుకకు హాజరుకాలేకపోయినవారే.

రోజువారీ కార్యక్రమంలో మధ్యాహ్నం 2 గంటలకు రామకథా సెషన్లు ప్రారంభమవుతాయి, తరువాత రామచరితమానస్ మరియు సాంస్కృతిక ప్రదర్శనలపై ఉపన్యాసాలు నిర్వహించబడతాయి. ప్రతి ఉదయం ప్రసాదం పంపిణీ కార్యక్రమం కూడా ప్రణాళికలో ఉంది, ఈ కార్యక్రమం భక్తి మరియు ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకోడంలో సహాయపడుతుంది.

ఆలయ ట్రస్ట్ కార్యాలయం ప్రకారం, యజ్ఞ స్థలంలో అలంకరణలు మరియు పండుగకు సంబంధించిన సన్నాహాలు పూర్తవుతున్నాయి. పెవిలియన్ మరియు యజ్ఞశాల ఈ ఉత్సవాలకు ముఖ్యమైన వేదికలుగా పని చేస్తాయి, వీటిలో పాల్గొనడం ప్రజలకు అరుదైన అవకాశంగా ఉంటుంది.

ఇంతకుముందు జనవరి 5 న, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జనవరి 11 న రామ్ లల్లా ‘అభిషేకం’ చేసే విషయాన్ని ప్రభుత్వ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 11వ తేదీ అయోధ్య ధామ్ వద్ద కొత్తగా నిర్మించిన ఆలయ స్థాపనకు ఒక సంవత్సరం పూర్తి అవుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870