हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

తెలంగాణ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Sudheer
తెలంగాణ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్, గిన్నెదారిలో 6.5°C తో రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అలాగే సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.9°C, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు కారణంగా ప్రజలకు ఉదయాన్నే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు వేకువ జామున ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణశాఖ ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శీతల గాలులు మరికొన్ని రోజులు కొనసాగుతాయని అంచనా. ముఖ్యంగా రాత్రి, వేకువ జామున గాలి చలిగా ఉండడంతో పలు ప్రాంతాల్లో తీవ్రత అధికంగా కనిపిస్తోంది. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వేడి దుస్తులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు రాత్రి సమయంలో బయటకు వెళ్లేందుకు వీలైనంతవరకు మానుకోవాలి.

రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు ఇదే తరహా చలి కొనసాగవచ్చని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని వారు పేర్కొన్నారు. ప్రజలు శీతాకాలం తీవ్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870