हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

విశాఖ పోర్టు రికార్డ్

Sudheer
విశాఖ పోర్టు రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పోర్టు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రవాణా రంగంలో ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి మొత్తం 60.28 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా విశాఖ పోర్టు రికార్డు సృష్టించింది. విశాఖ పోర్టు తమ Visakha Port Record మరియు 90 సంవత్సరాల చరిత్రలో ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. పోర్టులో అత్యాధునిక సాంకేతిక పరికరాల ఏర్పాటుతో రవాణా సామర్థ్యం పెరిగిందని అధికారులు తెలిపారు. సరకు రవాణాలో వేగం, ఖచ్చితత్వం మరింత మెరుగుపడటానికి సాంకేతికత మద్దతు ఇచ్చింది. మెకనైజేషన్ కారణంగా రవాణా ప్రక్రియలు సులభతరం అయ్యాయి.

Visakha Port Record: A Milestone Achievement in Andhra Pradesh.
విశాఖ పోర్టు రికార్డ్

విశాఖ పోర్టు మరింత అభివృద్ధి చెందడానికి పోర్టు నిర్వాహకులు పలు ప్రణాళికలను అమలు చేస్తున్నారు. టెర్మినళ్ల ఆధునికీకరణ, రహదారుల విస్తరణ, అంతర్గత ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది రవాణా సామర్థ్యాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంది. పోర్టు ఛైర్మన్ అంగముత్తు పేర్కొంది: Visakha Port Record సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. సమీకృత చర్యలతో పోర్టు భవిష్యత్తులో మరింత గొప్ప ప్రగతి సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖ పోర్టు సాధించిన రికార్డు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలక ప్రోత్సాహకంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Visakha Port Record, సరకు రవాణా సామర్థ్యం పెరగడం వాణిజ్య సంబంధాల విస్తరణకు, పెట్టుబడుల ఆకర్షణకు దోహదం చేస్తుంది. విశాఖ పోర్టు రవాణా రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికింది.

కొత్త 100 ఎమ్‌టి క్రేన్‌ ఏర్పాటు, విసిటిపిఎల్‌ ద్వారా యంత్రాంగాన్ని మెరుగుపరచడం, వేగవంతమైన కార్గో నిర్వహణ కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తేవడం, సాంకేతిక సదుపాయాల్లో భాగంగా రియల్‌ టైమ్‌ కార్గో మానిటరింగ్‌ కోసం, డ్యాష్‌ బోర్డ్‌ అనలిటిక్స్‌, కార్యాచరణ సమర్థత కోసం సమన్వయ వ్యవస్థల ఏర్పాటు నూతన రికార్డుకు దోహదపడ్డాయని తెలిపారు.ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన సిబ్బందిని, భాగస్వాములను పోర్టు ఛైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు అభినందించారు. ఈ రికార్డు పోర్టుకు దేశ వాణిజ్యాభివృద్ధిలో ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోందని చెప్పారు. పోర్టు యాంత్రీకరణ, బహుముఖ మౌలిక వసతుల కల్పన ద్వారా వివిధ మార్గాలను అనుసంధానం చేసే పనులకు ప్రాధాన్యతనిస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకోసం 10 లైన్ల రహదారుల విస్తరణ, అంతర్గత ఫ్లైఓవర్ల నిర్మాణం, ప్రస్తుత టెర్మినల్స్‌ ఆధునికీకరణ. వంటి పనులను శీఘ్రగతిన చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పోర్టును సముద్ర వాణిజ్యంలో మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

📢 For Advertisement Booking: 98481 12870