हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

నెలాఖరులో తెలంగాణ లో రూ.1000 కోట్ల మద్యం అమ్మకాలు?

Sudheer
నెలాఖరులో తెలంగాణ లో రూ.1000 కోట్ల మద్యం అమ్మకాలు?

కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం అమ్మకాల్లో భారీ వృద్ధి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ వివరాల ప్రకారం..గత మూడు రోజుల్లోనే రూ.565 కోట్ల విలువైన మద్యం డిపోల నుండి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. ఈ తరహా అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డిసెంబర్ నెల మొదటి అర్ధభాగంలో మద్యం అమ్మకాలు సాధారణ స్థాయిని దాటినట్లు అధికార వర్గాలు తెలిపారు. కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని, స్టాక్‌ను ముందుగానే డిపోల నుండి పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈరోజు మద్యం డిపోలకు సెలవుదినం ఉన్నప్పటికీ స్టాక్‌ను విస్తృతంగా పంపిణీ చేయడానికి డిపోలను ఓపెన్ ఉంచనున్నారు. దీని వల్ల నెలాఖరుకు లక్షల మంది వినియోగదారుల డిమాండ్‌ను తీరుస్తారని అధికారులు తెలిపారు. ప్రధాన నగరాల్లో మద్యం బార్లు, షాపులు ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారంలో ప్రత్యేకంగా కొత్త సంవత్సరం రాత్రి, మద్యం అమ్మకాలు గత రికార్డులను అధిగమించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నెలాఖరుకు మొత్తం రూ.1000 కోట్ల విలువైన అమ్మకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870