हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ఎంపీడీవోపై దాడి.. నిందితులకు రిమాండ్

Sudheer
ఎంపీడీవోపై దాడి.. నిందితులకు రిమాండ్

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు‌పై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి సహా ఇతరులపై న్యాయమూర్తి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన నిందితులు సుదర్శన్ రెడ్డి, భయ్యా రెడ్డి, వెంకటరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ఈ ముగ్గురిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో మరో 12 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. త్వరలోనే మిగతా నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే దాడి ఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో విచారణ కొనసాగుతోంది. దాడికి కారణమైన పరిస్థితులను అర్ధం చేసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ అధికారుల భద్రతపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అటు కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వివిధ వర్గాలు డిమాండ్ చేస్తూ, ప్రజా ప్రతినిధులు ఇలాంటి హింసకు పాల్పడటం సమాజానికి తగదని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ సిబ్బందిపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మేధావులు, సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870