हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

దుబాయి వాచ్‌మెన్‌కి జాక్‌పాట్‌ 2.32కోట్లు

Vanipushpa
దుబాయి వాచ్‌మెన్‌కి జాక్‌పాట్‌ 2.32కోట్లు

చాలామంది తమ జీవితంలో జాక్‌పాట్ తగలాలని కోరుకుంటారు. దానికోసం కలలు కంటారు. సరిగ్గా ఓ వాచ్‌మెన్‌ జీవితంలో కూడా ఇదియే జరిగింది. దుబాయిలో వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తున్న హైద‌రాబాదీకి జాక్‌పాట్ త‌గిలింది. ఇటీవ‌ల తీసిన బిగ్ టికెట్ మిలియ‌నీర్ ఎల‌క్ట్రానిక్‌ ల‌క్కీ డ్రాలో ఏకంగా మిలియ‌న్ దిర్హ‌మ్స్ (రూ. 2.32కోట్లు) గెలుచుకున్నాడు. హైద‌రాబాద్‌కు చెందిన రాజ‌మ‌ల్ల‌య్య (60)కు ఈ బంప‌ర్ లాట‌రీ త‌గిలింది. దీంతో అత‌ని ఆనందానికి అవ‌ధుల్లేవు.
30 ఏళ్లుగా అబుదాబిలో నివాసం
హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లికి చెందిన రాజ‌మ‌ల్ల‌య్య గ‌త 30 ఏళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు. అత‌ని భార్య‌, పిల్ల‌లు ఇక్క‌డే ఉండ‌గా.. ఒంట‌రిగానే అక్క‌డ ఉంటూ, ఫ్యామిలీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడు. నాలుగేళ్ల క్రితం స్నేహితుల ద్వారా ఈ బిగ్ టికెట్ మిలియ‌నీర్ లాట‌రీ గురించి తెలుసుకున్నాడు. అప్ప‌టి నుంచి మిత్రుల‌తో క‌లిసి లాట‌రీ టికెట్ కొనుగోలు చేయ‌డం ప్రారంభించాడు. ఇప్పుడు అదృష్టం వ‌రించ‌డంతో ఏకంగా రూ. 2.32 కోట్లు గెలుచుకున్నాడు.

లాటరీ నిర్వాహ‌కుల నుంచి మొద‌ట కాల్ వచ్చినప్పుడు, నేను పూర్తిగా ఆనందంలో మునిగిపోయాను. ఆ స‌మ‌యంలో నేను అనుభవించిన ఆనందాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను.
ఇది నా మొదటి విజయం. ఈ న‌గ‌దు బహుమతిని నా స్నేహితులతో పంచుకుంటాను. నా వాటాగా వ‌చ్చే సొమ్మును నా కుటుంబం భవిష్యత్తు కోసం ఉప‌యోగిస్తాను. ఇక‌పై కూడా లాటరీ టికెట్ కొన‌డం కొనసాగిస్తాను” అని చెప్పుకొచ్చాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870