हिन्दी | Epaper
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

శీతాకాలంలో తినాల్సిన ఫుడ్ ఇదే..

Sudheer
శీతాకాలంలో తినాల్సిన ఫుడ్ ఇదే..

శీతాకాలంలో చలితో కుంగిపోకుండా ఆరోగ్యం కాపాడుకోవడం కోసం సరైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యమైంది. చలికాలం ఉష్ణోగ్రతలు తగ్గిండంతో శరీరానికి తగినంత వేడి అందించే ఆహారం తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, జొన్న, రాగి వంటి పదార్థాలు ముఖ్యం. ఇవి శరీర ఉష్ణోగ్రతను నిలుపుకునేందుకు సహాయపడతాయి.

డ్రై ఫ్రూట్స్: బాదం, కాజు, వాల్నట్స్, ఖర్జూరాలు వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో అవసరమైన ఎనర్జీ కలుగుతుంది. ఇవి శక్తినిచ్చే పోషకాలతో నిండి ఉంటాయి. ఖర్జూరాలు ప్రత్యేకంగా తింటే రక్తం శుభ్రంగా ఉండటంతో పాటు శరీరానికి తగిన వేడి అందిస్తుంది.

జొన్నలు, రాగులు: చలికాలంలో జొన్న, రాగి వంటి ధాన్యాలను ఆహారంలో చేర్చడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాగి మూతికలు, జొన్న రొట్టెలు లాంటి ఆహార పదార్థాలు చలిలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఉపయోగపడతాయి.

బెల్లం, నువ్వులు: బెల్లం, నువ్వులతో చేసిన లడ్డూలు చలికాలంలో శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి. నువ్వులు మంచి ఫ్యాటీ ఆమ్లాలతో నిండియుండి శరీరానికి వేడి పుట్టిస్తాయి. బెల్లం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

ప్రోటీన్ రిచ్ ఆహారం: గుడ్లు, చికెన్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల శరీరానికి తగిన తాపన లభిస్తుంది. పసుపు పాలు త్రాగడం కూడా చలిలో శరీరాన్ని కాపాడేందుకు ఉపకరిస్తుంది. ఇవి తేలికగా జీర్ణమయ్యే విధంగా ఉన్నా శరీరానికి ఎక్కువ కాలం వేడి అందిస్తాయి. శీతాకాలంలో ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870