తెలంగాణలో పెద్ద పులులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఓ మహిళ మరణించడం, మరికొందరు గాయపడిన విషయం తెలుసు. అంతేకాదు మేకలు, ఆవులను కూడా పులులు గాయపరుస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెద్ద పులులు సంచరిస్తున్నాయి. ఇక ఈ పులుల జాడ తెలుసుకునేందుకు ఆయా జిల్లాల పరిధిలోని అటవీ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వద్ద పులి కలకలం సృష్టించింది. పట్టపగలే రైలు పట్టాలు దాటుతూ ఓ పెద్ద పులి కెమెరాకు చిక్కింది. ఇక పట్టాలు దాటుతూ ఆ పులి అటుఇటు చూసింది. పట్టాలపై నడుచుకుంటూ ఓ వ్యక్తి పులి వైపు వెల్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ పులి అటు నుంచి ముందుకు వెళ్లిపోయిన దృశ్యాలు కనిపించాయి.
రైల్వే స్టేషన్కు సమీపంలోనే పులి సంచారంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట
ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన
మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం
రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ
ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు
రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట
ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన
మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం
రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ
ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు
రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట
ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన
మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం
రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ
ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు
రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట
ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన
మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం
రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ
ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు
రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
పట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కిన పెద్ద పులి