हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

కామారెడ్డి జిల్లాలో మరో నేషనల్ హైవే ..?

Sudheer
కామారెడ్డి జిల్లాలో మరో నేషనల్ హైవే ..?

కామారెడ్డి జిల్లాలో ప్రజలకు ప్రయోజనకరంగా నిలిచే మరో నేషనల్ హైవే ఏర్పాటు అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మార్గం నిత్యం రద్దీగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ స్టేట్ హైవే చాలా ఇరుకుగా ఉండటంతో కార్లు, బస్సులు, ఆటోలు, మరియు గూడ్స్ వెహికల్స్ రాకపోకలకు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు విస్తరణ జరిగితే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణించగలరని అధికారులు భావిస్తున్నారు.

కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం వరకు 4 లేన్లుగా మార్చి నేషనల్ హైవేగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు సులభతరం కావడంతో పాటు, వాణిజ్య కార్యకలాపాలకు కూడా పురోభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే రైతులకు, వ్యాపారస్తులకు, మరియు స్థానికులకు పెద్ద సహాయమవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మౌలిక వసతులు, మరియు వ్యాపార కేంద్రాల అభివృద్ధికి ఈ హైవే తోడ్పడుతుంది. దీనివల్ల ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870