हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

నేడు “విజయ్‌ దివస్‌”.. అమర జవాన్లకు నివాళులు

sumalatha chinthakayala
నేడు “విజయ్‌ దివస్‌”.. అమర జవాన్లకు నివాళులు

న్యూఢిల్లీ: నేడు విజయ్‌ దివస్‌. దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. సరిగ్గా 53 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ నడ్డివిరిచి పాక్‌ నుంచి బంగ్లాదేశ్‌ కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. 1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్య్ర పోరు భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారి తీసింది. భారత సైన్యం పాక్‌ను ఓడించి, బంగ్లాదేశ్‌ అవతరణకు కారణమైంది. ఆ విజయానికి గుర్తుగా భారత్‌ ఏటా డిసెంబర్‌ 16న “విజయ్‌ దివస్‌” ను నిర్వహిస్తుంది.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ , రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాటి జ్ఞపకాలను గుర్తు చేసుకుంటూ నేతలు ఎక్స్‌ వేదికగా ట్వీట్లు చేశారు.

1971లో భారతదేశ చారిత్రాత్మక విజయానికి దోహదపడిన వీర సైనికుల ధైర్యాన్ని, వారి త్యాగాలను మేము ఎప్పటికీ గౌరవిస్తాము. వారి నిస్వార్థ అంకితభావం, అచంచలమైన సంకల్పం మన దేశాన్ని రక్షించాయి. మనకు కీర్తిని తెచ్చాయి. వారి త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి : ప్రధాని మోడీ

ఈరోజు, విజయ్ దివస్ ప్రత్యేక సందర్భంగా, భారతదేశం యొక్క సాయుధ బలగాల ధైర్యసాహసాలు మరియు త్యాగాలకు దేశం సెల్యూట్ చేస్తుంది. వారి అచంచలమైన ధైర్యం మరియు దేశభక్తి మన దేశం సురక్షితంగా ఉండేలా చేశాయి. వారి త్యాగం మరియు సేవను భారతదేశం ఎప్పటికీ మరచిపోదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

డిజిటల్ జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

డిజిటల్ జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

ఓట్ల చోరీని దేశద్రోహంతో పోల్చిన రాహుల్

ఓట్ల చోరీని దేశద్రోహంతో పోల్చిన రాహుల్

భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు

అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు

📢 For Advertisement Booking: 98481 12870