हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

మంచు ఫ్యామిలీ ఫైట్… మంచు లక్ష్మీ ఆసక్తికర పోస్ట్

Sudheer
మంచు ఫ్యామిలీ ఫైట్… మంచు లక్ష్మీ ఆసక్తికర పోస్ట్

మంచు ఫ్యామిలీ మధ్య జరుగుతున్న ఆస్తి గొడవలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపధ్యంలో మంచు లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేయడం కొత్త చర్చకు దారి తీసింది. “ఈ లోకంలో ఏదీ నీది కానప్పుడు, ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు” అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పోస్టు ఫ్యామిలీ గొడవలకే సంబంధించినదా? అనే అంశంపై నెటిజన్లు విస్తృతంగా చర్చిస్తున్నారు.

గత రెండు రోజులుగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వచ్చిన విభేదాలు రెండుతెలుగు రాష్ట్రాల్లో చర్చ కు దారితీసాయి. ఈ గొడవల కారణంగా మంచు కుటుంబం ప్రజల దృష్టిలో నిలిచింది. మంచు మనోజ్ గతంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం, వాటి నేపథ్యంలో కుటుంబం కలహాలు మరింత పెరగడం జరిగాయి. ఈ క్రమంలో మంచు లక్ష్మీ చేసిన పోస్టు ఎవరిని ఉద్దేశించి ఉందో చెప్పకపోయినప్పటికీ, ఇది ఫ్యామిలీ గొడవలపైనే అని చాలామంది నమ్ముతున్నారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ, ఫ్యామిలీ సమస్యలు బయటకు రావడం మంచిదేనా అన్న దానిపై చర్చిస్తున్నారు.

మంచు లక్ష్మీ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తరచుగా వ్యక్తిగత అభిప్రాయాలు, సందేశాలు షేర్ చేస్తుంటారు. కానీ ఈసారి చేసిన పోస్టు మాత్రం కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఉండవచ్చునన్న అనుమానాలకు తావిస్తోంది. మంచు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు ఎలా పరిష్కారమవుతాయో అన్న దానిపై టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచు ఫ్యామిలీలో ప్రస్తుతం నెలకొన్న కలహాలు పరిశ్రమలోనే కాదు, అభిమానుల మధ్య కూడా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870