हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

Sudheer
మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో శనివారం నాడు ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వేను నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమక్షంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ వర్చువల్గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 2024-25 సంవత్సరానికి గాను నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయని తెలిపార రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయి అన్నారు. మెదక్ జిల్లాలోని 21 మండలాల నుంచి 1,91,000 దరఖాస్తులు ఇందిరమ్మ గృహాలకు వచ్చాయని తెలిపారు. జిల్లాలో ఉన్న 469 గ్రామపంచాయతీ లతోపట్లు నాలుగు మున్సిపాలిటీలలో కూడా ఈరోజు నుంచి ఈ సర్వే ప్రారంభమవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870