हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

రైల్వే చట్టం సవరణ బిల్ 2024 పై ప్రతిపక్షాల అభ్యంతరాలు

pragathi doma
రైల్వే చట్టం సవరణ బిల్ 2024 పై ప్రతిపక్షాల అభ్యంతరాలు

2024లో పార్లమెంటులో రైల్వే చట్టం సవరణ బిల్ 2024 పై చర్చ జరుగగా, ప్రతిపక్ష పార్టీలు దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. వారు ఈ బిల్లుతో రైల్వే స్వతంత్రతను హానికరమైన విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఇది రైల్వేప్రైవేటీకరణకు దారితీస్తుందని ఆరోపించారు.ఈ బిల్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, భారతదేశంలో మొదటి ప్రయాణిక రైలు 1853లో ప్రారంభించబడినట్లు గుర్తు చేశారు. 1890లో రైల్వే చట్టం అమలులోకి వచ్చినా, 1905లో రైల్వే బోర్డు చట్టం ప్రవేశపెట్టబడినట్లు ఆయన తెలిపారు. ఈ సవరణ బిల్ 2024 ద్వారా రైల్వే బోర్డు చట్టం 1905ని రైల్వే చట్టంను, రైల్వే చట్టం 1989తో విలీనం చేసి ఒకే చట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే, ఈ బిల్లును ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ దీనిపై మాట్లాడుతూ, ఈ బిల్లు రైల్వే స్వతంత్రతకు నష్టం కలిగించే అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. ఈ బిల్లుతో రైల్వే ప్రైవేటీకరణకు మరింత ప్రోత్సాహం అందే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అంతేకాదు, ప్రైవేటీకరణ జరిగితే, ప్రజల ప్రయోజనాలు, సర్వీసులు, రైలు టికెట్ ధరలు వంటి అంశాలు సవాల్‌ ఎదుర్కొవచ్చు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాల అభిప్రాయం ప్రకారం, రైల్వే వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల పబ్లిక్ సర్వీస్ మరియు ప్రజల హక్కులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని వారు పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా రైల్వే వ్యవస్థ ప్రభుత్వ నియంత్రణ నుండి ముక్తమై, ప్రైవేటు రంగంలోకి చేరుకోవడం మరింత వేగంగా జరుగుతుందని వారు భావిస్తున్నారు.

ఈ బిల్‌పై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. రైల్వే శాఖలో చోటుచేసుకునే ఈ మార్పులు, సర్వీసులు, ధరలు మరియు ప్రజల ప్రయోజనాలపై ఎంతగానో ప్రభావం చూపవచ్చని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870