हिन्दी | Epaper
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

సీఎంఆర్ చెల్లింపుల గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

sumalatha chinthakayala
సీఎంఆర్ చెల్లింపుల గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌: సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైస్ మిల్లులు ప్రభుత్వానికి చెల్లించే సీఎంఆర్‌ బకాయిల గడువు తేదీని మరో 3 నెలల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో డిఫాల్ట్ కానీ మిల్లులు ధాన్యం బస్తాలు నింపుకుని ‘సీఎంఆర్’ బకాయిలు చెల్లించేందుకు సిద్దంగా ఉండగా.. డిఫాల్ట్ అయిన మిల్లులకు మాత్రం సీఎంఆర్ చెల్లించేందుకు గడువు పెంచుతూ వెసులుబాటు కల్పించారు.

దీంతో పాత బకాయిలు చెల్లించని డిఫాల్టర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే డిఫాల్టర్‌గా తేలారో అనగా.. 2021-22 ఏడాది నుంచి తీసుకున్న ధాన్యానికి బియ్యం, బకాయిలు చెల్లించని మిల్లులకు ఈసారి ప్రభుత్వం ధాన్యం ఇవ్వలేదు. ధాన్యం ఇవ్వాలంటే 100 శాతం బ్యాంక్ గ్యారెంటీతో పాటుగా 25 శాతం జరిమానా చెల్లించాలని షరతు విధించారు. ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో చాలామంది మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. హుజురాబాద్‌లో 40 మిల్లులు ఉండగా కేవలం 8 మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించగా.. మిగతా మిల్లులు డిఫాల్ట్ర్‌గా తేలాయి. వారు జరిమానా చెల్లిస్తే ధాన్యం తీసుకునే వీలున్నా ప్రస్తుతం ధాన్యం నిల్వలు ఐకేపీ కేంద్రాల్లో లేవని తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870