हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఆగ్రాలో తాజ్ మహల్ పై కాలుష్య ప్రభావం,పర్యాటకులకు జాగ్రత్తలు..

pragathi doma
ఆగ్రాలో తాజ్ మహల్ పై కాలుష్య ప్రభావం,పర్యాటకులకు జాగ్రత్తలు..

ఆగ్రాలోని ప్రపంచ ప్రసిద్ధ తాజ్ మహల్, నవంబర్ 15వ తేదీన పొగమంచుతో ముసుక్కుపోయినట్లుగా కనిపించింది.. ఈ రోజు, వాయు కాలుష్య స్థాయి పెరిగిపోవడంతో ఈ అద్భుతమైన భవనం పొగమంచుతో కప్పబడిపోయింది. ఇది ఆగ్రా నగరంలో నివసించే ప్రజలతో పాటు పర్యాటకులను కూడా నిరాశను కలిగించింది.తాజ్ మహల్, ఎప్పుడూ తన తెల్లటి మార్బుల్ వలన ప్రసిద్ధి చెందింది, ఇప్పుడు పొగమంచులో దాగిపోయింది. ఇది చూసేందుకు వచ్చిన పర్యాటకులు అందాన్ని సరిగ్గా చూడలేకపోయారు. ఆగ్రాలో గాలి కాలుష్యం పెరుగుతుండగా, ఇది తాజ్ మహల్ మరియు పర్యాటకుల ఆరోగ్యం మీద దీర్ఘకాలిక ప్రభావం చూపించడానికి అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజ్ మహల్ వద్ద పెరుగుతున్న గాలి కాలుష్యం మరియు పొగమంచు కారణంగా ప్రజల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాలు పడే అవకాశముంది. దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి పర్యాటకులు మరియు స్థానికులు మాస్కులు ధరించాలి. ఇది శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. పొగమంచు మరియు కాలుష్యం ఎక్కువగా ఉండే సమయంలో, తాజ్ మహల్ వద్ద ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. గాలి కాలుష్యం ఎక్కువగా ఉండే సమయాల్లో, ఉదయం లేదా సాయంత్రం సందర్శించకుండా వుండటం మంచిది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870