हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దు..!

sumalatha chinthakayala
సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దు..!

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రను సందర్శిస్తున్నారు. నిన్న దీపం-2 పథకాన్ని ప్రారంభించిన ఆయన శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేశారు. అయితే ఈ రోజు విజయనగరం, అనకాపల్లి, విశాఖ జిల్లాలలో పర్యటించాలనుకున్నారు. కానీ విజయనగరం పర్యటన రద్దు అయ్యింది.

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన కారణంగా పర్యటనను రద్దు చేసినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన కార్యాలయంగా ప్రకటించారు. దీంతో సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాకు వెళ్ళనున్నారు. ఉదయం 11.15 గంటలకు చింతలగోరువాని పాలెను హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ ఆయన లారస్ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 12.20 గంటలకు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెను చేరుకుని, రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో శ్రద్ధ చూపిస్తారు. మధ్యాహ్నం 1.25 గంటలకు రుషికొండకి హెలికాప్టర్ ద్వారా చేరుకుని, ఏపీ టూరిజం రిసార్ట్స్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870