हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్..?

Sudheer
అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్..?

అనకాపల్లి (D) నక్కపల్లి (Anakapalle ) వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (Integrated Steel Plant) ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్ మరియు నిప్పన్ కంపెనీలు (ArcelorMittal and Nippon Companies) ఆసక్తి చూపుతున్నాయి. మొదటి దశలో రూ.70,000 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం కు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్లాంట్ కోసం 2,000 ఎకరాల స్థలాన్ని అవసరమని, 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే యోచనలో ఉన్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్లాంట్ ప్రారంభమైతే 20,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని అంచనా వేస్తుంది.

ప్రాజెక్ట్ వివరాలు:

నిర్మాణం & ఉత్పత్తి:

మొదటి దశలో, 2029 జనవరుకు ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ప్లాంట్‌ వార్షిక 7.3 మిలియన్‌ మెట్రిక్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండనుంది.

ఉపాధి అవకాశాలు:

నిర్మాణ సమయంలో సుమారు 25,000 మందికి ఉపాధి కల్పించబడుతుంది. తదుపరి కార్యకలాపాలు మరియు నిర్వహణ కోసం సుమారు 20,000 మందికి ఉపాధి లభిస్తుంది.

ఇతర నిర్మాణాలు:

ప్లాంట్‌ క్షేత్రంలో పోర్టు, రైల్‌ యార్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరింది. టౌన్‌షిప్ అభివృద్ధి కోసం 440 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.

రెండో దశ:

రెండో దశలో 10.5 మిలియన్‌ మెట్రిక్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ నిర్మాణానికి మరింత 3,800 ఎకరాలను కేటాయించాలని ప్రణాళిక ఉంది.

భూసేకరణ:

అనకాపల్లి బల్క్‌డ్రగ్ పార్కుకు ప్రతిపాదించిన 2,200 ఎకరాలను మొదటి దశ ప్లాంట్‌ నిర్మాణానికి వినియోగించే అవకాశం ఉంది. తద్వారా నిర్మాణ పనులు త్వరగా ప్రారంభం కావచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి సంబంధించిన చర్చలు ఇప్పటికే పలు దఫాలుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మరియు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ముఖ్యమైన ప్రాజెక్టుగా భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870