हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

‘అన్న క్యాంటీన్‌’ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టు

Sudheer

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లకు విరాళాలపై ఆదాయ పన్ను మినహాయింపును కల్పిస్తూ కొత్త ఛారిటబుల్ ట్రస్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద విరాళాలు సేకరించేందుకు, ఈ ట్రస్టు ప్రారంభానికి కేంద్ర ఆదాయపన్ను, కార్పొరేట్ వ్యవహారాల శాఖల నుంచి అనుమతులు లభించాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 204 క్యాంటీన్లలో అన్న క్యాంటీన్ సేవలు అందుబాటులో ఉండగా, రోజుకు సుమారు 1.50 లక్షల మందికి భోజనం ఇస్తున్నారు. తక్కువ ధరలో మూడు పూటల భోజనం అందించేందుకు ప్రభుత్వం సబ్సిడీ కింద రోజుకు కోటి రూపాయలు ఖర్చు చేస్తోంది.

విరాళాల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా సిద్ధం చేశారు. దాతలు దానం చేసిన మొత్తం ఆధారంగా, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల కోసం ప్రత్యేక విరాళాలు సేకరించనున్నారు. ఉదాహరణకు, రూ.26.25 లక్షలు విరాళం ఇస్తే ఒక రోజు మొత్తం ఆహారం వారి పేరుతో అందించబడుతుంది. ఇక విరాళాలపై ఆన్‌లైన్ రసీదులు అందుబాటులో ఉంటాయి, వీటి ద్వారా ఆదాయపన్ను మినహాయింపును పొందొచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870