rohit sharma

India Vs New Zealand: అంపైర్లతో వాగ్వివాదానికి దిగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కారణం ఇదే

బెంగళూరులో భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ చివరి రోజున అత్యంత ఉత్కంఠగా మారింది ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు గెలవడానికి చివరి రోజున 107 పరుగులు అవసరం కాగా భారత్ గెలవాలంటే 107 పరుగుల లోపే న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్‌ను ఆలౌట్ చేయాల్సి ఉంది నాలుగో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ ముగియడంత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి న్యూజిలాండ్ బ్యాటింగ్ మొదలుపెట్టింది అయితే వెలుతురు తగ్గిపోవడంతో అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేశారు ఇది భారత్ జట్టు అసంతృప్తికి కారణమైంది ఆటను ముందుగా నిలిపివేయడం పట్ల భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు ఇద్దరూ కలిసి అంపైర్లతో వాగ్వాదానికి దిగారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ఫ్లడ్‌లైట్ల వెలుతురు ఉన్నప్పటికీ వాతావరణం మేఘావృతంగా ఉండడం వర్షం పడే అవకాశం ఉండటం కారణంగా అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది అప్పటికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 బంతులే వేసారు భారత బౌలర్లు కొత్త బంతితో బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆట నిలిపివేయడంతో వారిలో తీవ్ర నిరాశ చోటుచేసుకుంది భారత జట్టు ప్రధానంగా తమ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ద్వారా వికెట్లు తీసే అవకాశం ఉందని ఆశించింది 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రక్షించడానికి కనీసం రెండు మూడు వికెట్లు పడగొట్టాలని భారత బౌలర్లు భావించారు అయితే అంపైర్లు బుమ్రాను బౌలింగ్ ఆపి ఆటను నిలిపివేయడంతో భారత ఆటగాళ్లు నిరాశకు లోనయ్యారు ఆటను ముందుగానే ముగించడంతో న్యూజిలాండ్ ఓపెనర్లు డెవోన్ కాన్వే టామ్ లాథమ్ సంతోషంగా మైదానం విడిచి వెళ్లారు.

    Related Posts
    సింగిల్ పేరెంట్ గా లైఫ్ ఎలా ఉంది..? సానియా చెప్పిన సమాధానం ఇదే..!
    sania mirza son

    ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్ గత ఏడాది జనవరిలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల తర్వాత సానియా తన Read more

    PKL 2024: ప్చ్.. తెలుగు టైటాన్స్‌కు ఘోర పరాజయం
    pro kabaddi 2024

    ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్ (పీ కే ఎల్) సీజన్ 11లో తెలుగు టైటాన్స్‌ను ఎదుర్కొంటున్న కష్టాలు కొనసాగుతున్నాయ వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా తెలుగు టైటాన్స్ Read more

    న్యూజిలాండ్ పై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
    న్యూజిలాండ్ పై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

    ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠ భరితమైన పోరు జరగనుంది. ఈ హై-వోల్టేజ్ Read more

    Hyderabad: మూడో టీ20 కోసం హైదరాబాద్ చేరుకున్న టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు
    cr 20241011tn670877797b286

    శనివారం ఉప్పల్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుండటంతో, రెండు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుండి Read more