99 rs

ఏపీలో అందుబాటులోకి వచ్చిన రూ.99 ల క్వార్టర్ మందు

ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగా తాజాగా మందుబాబుల కోరిక కూడా తీర్చాడు. ఇటీవలే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. నాణ్యమైన మందు..నాణ్యమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చి మందుబాబుల్లో సంతోషం నింపారు. గత ఐదేళ్లుగా మంచి ముందుకు నోచుకోలేని వారు..ఇప్పుడు కావలసిన మందు లభ్యం అవుతుండడం తో సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisements

అలాగే రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 10 వేల కేసుల మద్యం దుకాణాలకు చేరిందని, ఈ నెల 21 నాటికి మరో 20 వేల కేసులు చేరుతుందని వివరించారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ను ఐదు ప్రముఖ సంస్థలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నెలాఖరునాటికి మరింత స్టాక్ అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Related Posts
కుప్పంకు కొత్త వరాలు ప్రకటించనున్న చంద్రబాబు
CM Chandrababu gets relief in Supreme Court..

తెలుగు దేశం భారీమెజార్టీతో గెలుపు పొందడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంకు కొత్త వరాలు ప్రకటించనున్నారు. ఈ రోజు నుంచి తన సొంత నియోజక వర్గం కుప్పంలో Read more

చిల్లపల్లి గ్రామానికి జాతీయ గౌరవం
telangana chillapalli ville

పెద్దపల్లి జిల్లా చిల్లపల్లి గ్రామం అరుదైన గుర్తింపు లభించింది. 2024లో కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయతీ అవార్డుల్లో "మహిళా మిత్ర పంచాయతీ" విభాగంలో తెలంగాణ రాష్ట్రం Read more

హీరోలపై కాదు.. మీ లైఫ్పై దృష్టి పెట్టండి: అజిత్
Ajith hero

హీరోల జీవితాలపై కాకుండా తమ వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెట్టాలని తమిళ స్టార్ హీరో అజిత్ తన అభిమానులకు సూచించారు. తన అభిమానులు తమ జీవితంలో విజయవంతమైతే Read more

ఏసీబీ వలలో కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి
ఏసీబీ వలలో కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి

రిజిస్ట్రేషన్ కోసం లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు, రమేష్ అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిమాండ్, రిజిస్ట్రేషన్ Read more

×