దేశ టెక్ క్యాపిటల్ బెంగళూరు భారీ వర్షాలకు అతలాకుతలమైంది. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఐటీ కారిడార్ నీటమునిగింది. రోడ్లపై వరదనీరు నిలిచి ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. సిటీలోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ప్రకటించారు. నేటి నుంచి వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణశాఖ తెలిపింది. బెంగళూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
వర్షాలు దెబ్బకు..నీటమునిగిన టెక్ క్యాపిటల్
Sudheer
|