हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

లడ్డూ మహోత్సవంలో విషాదం.. ఏడుగురు మృతి

sumalatha chinthakayala
లడ్డూ మహోత్సవంలో విషాదం.. ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంగళ వారం రోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పత్‌ లో ఆదినాథుడి ఆలయంలో నిర్వహిస్తున్న నిర్వాణ లడ్డూ ఉత్సవంలో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. వెదురు, కలప చెక్కతో చేసిన ఈ వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే 60 మందికి పైగా ప్రజలు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఇందులో మహిళలు, చిన్నారులు సహా వృద్ధులు కూడా ఉన్నట్లు సమాచారం.

image

ఉత్తర ప్రదేశ్ బాగ్‌పత్‌లోని ఆదినాథుడి ఆలయంలో నిర్వాణ లడ్డూ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎంతో ఘనంగా చేస్తున్న ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తుంటారు. ముఖ్యంగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. ఈక్రమంలోనే నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వెదురు, కలప చెక్కలతో వేదికను నిర్మించారు. అయితే ఈరోజు ఎక్కువ మంది భక్తులు ఉత్సవం పాల్గొనడం.. దాదాపు 60 మంది వరకు భక్తులు వేదికపైకి ఎక్కారు.

దీంతో బరువు ఆపలేకపోయిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో భక్తులు అంతా కింద పడిపోయారు. ఐదుగురు ప్రజలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలు అందించారు. ఒక్కొక్కరినీ బయటకు తీసుకు వస్తూనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతులతో పాటు క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870