हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది ప్ర‌యాణికులు : పోలీసు కంట్రోల్ రూమ్‌

Sudha
Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది ప్ర‌యాణికులు : పోలీసు కంట్రోల్ రూమ్‌

గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లో విమానం కూలింది. ఆ విమానంలో సుమారు 242 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్ (Police Control Room)ద్రువీక‌రించింది. మ‌ధ్యాహ్నం ఒక‌టి నుంచి రెండు గంట‌ల మ‌ధ్య విమానం కూలిన‌ట్లు భావిస్తున్నారు.

 Plane Crash:  విమాన ప్రమాదంలో 242 మంది ప్ర‌యాణికులు : పోలీసు కంట్రోల్ రూమ్‌
Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది ప్ర‌యాణికులు : పోలీసు కంట్రోల్ రూమ్‌


డ‌జ‌న్ల సంఖ్య‌లో అంబులెన్సులు
విమానం కూలిన ప్ర‌దేశం నుంచి న‌ల్ల‌టి ద‌ట్ట‌మైన పొగ వ్యాపిస్తున్న‌ది. విమానం కూలిన ప్ర‌దేశానికి డ‌జ‌న్ల సంఖ్య‌లో అంబులెన్సులు చేరుకున్నాయి. ఆ ఏరియాలో ట్రాఫిక్‌ను డైవ‌ర్ట్ చేశారు. కూలిన విమానం ప్ర‌యాణికుల‌దా లేక కార్గో విమాన‌మా అన్న విష‌యాన్ని ద్రువీక‌రించాల్సి ఉన్న‌ది. ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి గాయ‌ప‌డ్డ‌వారిని ఆస్ప‌త్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు క‌నిపించాయి.
మేఘ‌నీన‌గ‌ర్ ప్రాంతంలో విమానం కూలిన‌ట్లు చెబుతున్నారు. విమానం నుంచి ఎగ‌సిడ‌పడుతున్న మంట‌ల్ని ఆర్పుతున్న‌ట్లు ఫైర్ ఆఫీస‌ర్ జ‌యేశ్ ఖాదియా తెలిపారు. ఎటువంటి ర‌క‌మైన విమానం అన్న దానిపై స్ప‌ష్టం లేద‌ని అహ్మ‌దాబాద్ పోలీసు క‌మీష‌న‌ర్ జీఎస్ మాలిక్ తెలిపారు.

Read Also:Siddaramaiah: తోతాపురి మామిడిపై ఏపీ నిషేధం ఎత్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870