हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

“20-20-20” నిబంధనతో కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

pragathi doma
“20-20-20” నిబంధనతో కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

ప్రపంచంలో ఎక్కువమంది కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు మరియు ఇతర డిజిటల్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. ఇవి మన దృష్టిపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి దీని వల్ల కళ్ళలో అలసట, దృష్టి తగ్గడం వంటి సమస్యలు కలగవచ్చు.ఈ సమస్యల నుండి రక్షించుకోవడానికి “20-20-20” నిబంధనను పాటించడం చాలా ముఖ్యం.

“20-20-20” నిబంధన ప్రకారం, మీరు 20 నిమిషాలు డిజిటల్ పరికరాలు ఉపయోగించిన తరువాత, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువు లేదా ప్రకృతిని 20 సెకన్ల పాటు చూస్తే కళ్ళు రిలాక్స్ అవుతాయి. ఈ సరళమైన పద్ధతితో మనం కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కళ్లకు విశ్రాంతి ఇవ్వడమే కాకుండా, కొన్నిసార్లు కళ్లకు కావలసిన పోషకాలు కూడా అవసరం.వీటిని పుష్కలంగా అందించే ఆహారాలు మన ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యం.

కళ్ల ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు విటమిన్ A, C, E, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు. కూరగాయలు కళ్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. బాదం ఇందులో విటమిన్ E ఉండి, కళ్లను ఆక్సిడేటివ్ డ్యామేజి నుండి రక్షిస్తుంది. సిట్రస్ ఫలాలు, ఆరెంజ్, లెమన్ వంటి ఫలాలు విటమిన్ C తో పుష్కలంగా ఉండి, కళ్లలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.ఈ ఆహారాలను మీ ఆహారంలో చేర్చడం ద్వారా కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక, “20-20-20” నిబంధనను పాటించడం, సరైన ఆహారం తీసుకోవడం మరియు కళ్లకు అవసరమైన విశ్రాంతి ఇవ్వడం ద్వారా మనం కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870